కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.
4.31 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ సేల్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం జూలై 26 నుంచి వేలం మొదలు అమ్మకానికి 72 గిగాహెట్జ్లపైనే న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త టెక్నాలజీ సందడి మొదలు కానున్నది. కేం�
ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాల్లో 5జీ ప్రభ వెలిగిపోతున్నది. కొవిడ్ అడ్డు పడకపోతే మనకూ ఆ అనుభవం దక్కేది. ఈ సరికొత్త సాంకేతికత రాక ఆలస్యమైనా, రావడం మాత్రం గ్యారంటీ! అసలు ఇంతకీ ఈ సమాచార విప్లవం ఎప్పుడు �
5G Spectrum Auction | 2జీ, 3జీ, 4జీ.. ఇప్పుడు 5జీ కూడా వచ్చేస్తున్నది. 5జీ మాత్రమే కాదు 6జీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే అంతర్జాతీయ టెలికం సంస్థలు ఆరో జనరేషన్పై దృష్టి కేం