ప్రపంచవ్యాప్తంగా మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జియోమి సంస్థ ఇప్పుడు 5జి ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. జియోమి సంస్థ తమ 5జి ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి జూలై 20క
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు మాత్రం 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. తాజాగా చైనా స్మార్ట్ఫోన్ దిగ�
Poco M3 Pro 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పొకో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. పొకో M3 ప్రొ పేరుతో లాంచ్ అయిన ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సె
ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని దుష్ప్రచారం: సీవోఏఐ న్యూఢిల్లీ, జూన్ 6: ఆరోగ్యంపై 5జీ టెక్నాలజీ దుష్ప్రభావం చూపుతుందనేది తప్పుడు ప్రచారమని సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తెలిపింది. 5జ�
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సబ్బ్రాండ్ ఐక్యూ నుంచి మరో 5జీ స్మార్ట్ఫోన్ విడుదల కానుంది. ఐక్యూ జెడ్3 5జీ( iQoo Z3 5G ) పేరుతో కొత్త ఫోన్ను జూన్ 8న భారత్లో లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ఫోన్�
న్యూఢిల్లీ: మే 28: టెలికాం కంపెనీలు వివిధ నగరాల్లో 5జీ ట్రయిల్స్ నిర్వహించడానికి టెలికాం శాఖ ఆయా ఆపరేటర్లకు స్పెక్ట్రం కేటాయించింది. హైదరాబాద్తో సహా ఢిల్లీ, ముంబై, కొల్కాతా, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ ట�
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పొకో త్వరలో మొట్టమొదటి 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. పొకో M3 Pro 5G స్మార్ట్ఫోన్ను మే 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎం3 ప్రొ ఫోన్ మీడియాట�
ట్రయల్స్ నిర్వహణకు అనుమతి.. చైనా టెక్నాలజీకి కేంద్రం చెక్ న్యూఢిల్లీ, మే 4: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ టెక్నాలజీ వినియోగానికి సంబంధించ�