ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు రేషన్ కార్డు ఇస్తామన్నారు. పేర్లివ్వండి చాలు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అమలు చేసే సమయానికి జాబితాలో పేర్లు లేవని చ�
నిరుపేదల ఇళ్ల కలను సాకారం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇంకొన్ని నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్ రావడంతో.. వాటిని పం�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసి�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�
రెండో విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న నగరంలోని 9 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరుగనున్నది. పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పద్ధతిలో మొత్తం 13, 200 మందిని లబ
‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు’లో సర్వం కోల్పోయినా తెలంగాణ సర్కారు తీసుకొన్న చర్యలతో వారంతా కోటీశ్వరులయ్యారు. వారికి అడిగినంత పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడంతో మరోచోట భూములు కొన్నారు.
మహానగరంలో ఒకప్పటి బస్తీలన్నీ పేదల ఆత్మగౌరవ ఇంటి కాలనీలుగా మారాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల సొంతింటి కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్కో ఇల్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహిం�
నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు... డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్�
రూపాయి ఖర్చు లేకుండా.. ఎవరికీ లంచం ఇవ్వకుండా రూ.60 లక్షలు విలువ చేసే 2 బీహెచ్కే ఫ్లాట్ని ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని పేదల సొంతింటి కల నెరవేరుతున్నది. పేదలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా అందోల్-జో
మొగ్దుంపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గంగుల లబ్ధిదారులకు పట్టాల అందజేత ..పక్క చిత్రంలో కేసీఆర్ కటౌట్తో నవ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు వడ్లూరి లక్ష్మి. వ్యవసాయ కూలీ. ఊరు
ఘట్కేసర్, జనవరి 4 : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నదని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్కేసర్లో మంగళవారం నిర్వహించిన లబ్ధిదారుల సమా�