పారాలింపిక్స్లో రెండ్రోజుల క్రితమే కాంస్యంతో మెరిసిన పారా అథ్లెట్ ప్రీతి పాల్ ఆదివారం మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 200 మీటర్ల రేసులోనూ ఆమె కంచు మోత మోగించి క్రీడాభిమానుల ఆనందాన్ని రెండింతల�
ఫ్యాషన్ నగరి పారిస్లో మరో ప్రపంచ క్రీడా సంబరానికి అట్టహాసంగా తెరలేచింది. గతానికి పూర్తి భిన్నంగా పారిస్ నడిబొడ్డున జరిగిన పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అభిమానులను కట్టిపడేశాయి. భారత కాలమానం ప్రకారం ర
దేశ క్రీడారంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని క్రీడాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసి
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువుతో అనర్హత వేటుకు గురై వెండి పతకం కోసం వినేశ్ చేసిన అప్పీల్ను అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) అనూహ్యంగా తిరస్కరించింది. పలు వాయిదాల
‘సిటీ ఆఫ్ లవ్'గా పిలుచుకునే పారిస్లో ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులు ఆటలతో పాటు తమ జీవిత భాగస్వాములనూ కలుసుకున్నారు. ‘ప్రేమ నగరి’లో 8 జంటలు తమ ప్రేమను వ్యక్తపరచడమూ ఒక రికార్డే.
విశ్వక్రీడల చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రఖ్యాత సీన్ నది తీరం వెంబడి, ఆరుబయట ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టి ప్రపంచాన్ని ఆబ్బురపరిచిన ‘పారిస్'.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో నిర్వహించింది
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. ఒలింపిక్ పతకం గెలవాలన్న తన కల నెరవేరకుండానే ఆమె ఆటపై ‘పట్టు’ సడలించింది. పారిస్లో సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కు అర్హత స�
పారిస్ ఒలింపిక్స్లో అంచనాలకు మించి రాణిస్తున్న యువ షూటర్ మను భాకర్ మరోసారి పతకం దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ ఎడిషన్లో ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవ
విశ్వక్రీడల్లో భారత్ తరఫున మరో సంచలనం. బ్యాడ్మింటన్లో దేశానికి పతకం పట్టుకొస్తారని భావించిన స్టార్ షట్లర్లంతా తీవ్రంగా నిరాశపరిచి క్వార్టర్స్ పోరు కంటే ముందే ఇంటిబాట పట్టినా అసలు అంచనాలే లేని యువ
రెండ్రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడి ‘పారిస్'లో తొలి ఓటమి రుచిచూసిన భారత హాకీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టోక్యో ఒలింపిక్స్లో రజత పతక విజేత, పటిష్టమైన ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సగర్వంగా క్వార్టర్�
భారత క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ‘ఒలింపిక్ విలేజ్'కు 40 ఎయిర్ కూలర్లను పంపించింది. పారిస్లో ఎండలు మండిపోతుండగా పగటిపూట ఉష్ణోగ్రతలకు క్రీడాకారులు అల్లాడిపోతున్నారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో మరో వివాదం రాజుకుంది. ఇప్పటికే ఆరంభ వేడుకల్లో అతి చేయడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులు..ప్రస్తుతం మహిళల బాక్సింగ్ పోటీల్లో పురుష లక్షణాలు ఉన్న వాళ్లన
తన కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కారజ్ మొదటి ప్రయత్నంలోనే పతకం ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో అల్కారజ్ 6-1, 6-1తో ఫెలిక్స్ అగర్ అలిఅస్సిమె (�
విశ్వక్రీడలు మొదలై వారం రోజులు కావొస్తున్నా పలు క్రీడాంశాల్లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న భారత అథ్లెట్ల ప్రయాణానికి భిన్నంగా షూటర్లు సత్తా చాటుతున్నారు. బరిలో దిగితే పతకం పక్కా అనే రేంజ్లో రెచ్చిపోతున�
పారిస్ ఒలింపిక్స్లో పోటీకి దిగిన పాకిస్థాన్ జట్టుపై జోకులు పేలుతున్నాయి. 24 కోట్ల జనాభా నుంచి బరిలో ఉన్నది ఏడుగురు అథ్లెట్లు అంటూ పలువురు సోషల్మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.