Chidambaram | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం (P Chidambaram) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.
Election Manifesto | సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను (Election Manifesto) కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ అస్ర్తాన్ని సంధించింది. అధికార కాంగ్రెస్ ఓసీలకు టికెట్లు కేటాయించగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బడుగు, బలహీన వర్గాల నేతలైన
లోక్సభ ఎన్నికల విధుల కోసం ఎంపికైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో జరిగే ఈ శిక్షణ తరగతులకు ఆ సిబ
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం పొన్నెకల్ పరిధిలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలను పో�
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎమిమిది జాబితాలు విడుదల చేసినా.. అందులో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ తేల్చలేదు. ఈ స్థానంకోసం ఎవరికివారుగా ఆశావహులు ఒక్కో ముఖ్యనేత అండదండలతో తీవ్రస్థాయిలో
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ను పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం బేగంబజార్, టాస్క్ఫోర్స్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి వద్దనుంచి రూ. 25 లక్ష�
లోక్సభ ఎన్నికల సందర్భంగా క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, కేసుల నమోదు, సెక్షన్ల అమలు, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి రాచకొండ సీపీ తరుణ్ జోషి అవగాహన కల్పించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లా అధికారుల ఆదే�
భారత్లో లోక్సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ ప్రధాని మోదీని ఆహ్వానించారు.
Lok Sabha Elections : 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను రేపు ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎ�
ఎన్నికల ముందు ఏం చేసినా చెల్లుతుందిలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలంటే సాంకేతికంగా రకరకాల అనుమతులు, డిజైన్లు, వ్యయం ఇలా ఎన్నో అంశా�
లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే పక్షం రోజుల్లో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని అంచనా.