లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న కేఆర్కే ప్రసాదరావును టీఎస్పీఏకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్లో టీఎస్పీ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది.
రాష్ర్టాల్లో చిన్న పరిశ్రమలను కాపాడాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఇప్పటికే మూతపడిన వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదేళ్లలో పలు రాష్ర్టాల్లోని
Lok sabha Elections | జనవరి 24వ తేదీతో అయోధ్యరామాలయం ప్రారంభిస్తున్నారు. రామాలయం ప్రారంభించిన తర్వాత పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టినున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్పై పోవాల్సిందే.
Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారని అన్నారు.