Gautham Gambhir | దుసార్లు విశ్వవిజేతలుగా నిలిచిన కంగారూలు ఈ సారి వరల్డ్కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండానే వచ్చారని ఒకరంటే.. వాళ్ల ఆటతీరులోనే లోపాలున్నాయని మరొకరి విమర్శిస్తున్నారు.
ప్రపంచ కప్ కోసం ఏడేండ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోంది. హైదరాబాద్లో అభిమానుల ప్రేమకు, ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లకు అహ్మదాబాద్�
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ సిరీస్ టీమ్ ఆదివారం రెండో వన్డే ఆడనుంది. శుక్రవారం మొహాలీలో జరిగిన తొలి పోరులో అలవోకగా గెలుపొందిన భారత్.. అదే జోరు కొనసాగించాలని
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చేయాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అభ్యర్థనను బీసీసీఐ తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో షెడ్యూల్ మార్చే అవకాశం లేదంటూ బోర్డు సోమవారం అధికారి
తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్ బరిలో దింపాలనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నంది. ఇప్పటికే రవిశాస్త్రి, సందీప్ పాటిల్, ఎమ్మెస్కే ప్రసాద్ ఈ హైదరాబాదీని స్వదేశంలో జరుగనున్న మెగాటో�
ఆతిథ్యంలో సముచిత స్థానం దక్కలేదు. టీమ్ఇండియా ఆడే ఒక్క మ్యాచ్ను కూడా నగరానికి కేటాయించని ఐసీసీ.. మూడంటే మూడు మ్యాచ్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా కుమా
World Cup | ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా.. జరుగనున్న వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం రోహిత్ సేన అక్టోబర్ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్లో ఆస్ట్ర�
ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గత కొన్నేండ్లుగా టీమిండియా ఐసీసీ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో నిరాశ పరుస్తూ వస్తున్నది.