Instagram Chatting: 10వ తరగతి విద్యార్థిని.. 8వ తరగతి విద్యార్థి చంపిన ఘటన అహ్మదాబాద్లో జరిగింది. ఆ మర్డర్కు చెందిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందిత విద్యార్థి తన స్నేహితుడితో మర్డర్ గురించి ఇ
పరీక్షల్లో పాసయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే పరీక్ష హాల్కు వెళ్లి.. సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ �
తండ్రి చనిపోయి న బాధను దిగమింగి పదో తరగతి విద్యార్థి పరీక్ష రాసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన హే మంత్నాయక్ తండ్రి ల క్యానాయక్ గురువారం రాత్
స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటు రావడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘ టన కామారెడ్డి జి ల్లా కేంద్రంలో గు రువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కా
హైదరాబాద్లో చిన్నారులపై జరుగుతున్న వరుస ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా, బడికి పంపాలన్నా తల్లిదండ్రులు బెంబేలెత్తిపోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ హైదర్షాగోట్ల�
పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడన్న నెపంతో ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ కర్రతో చితకబాదిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. విద్యార్థి తల్లిదండ్రులు కథనం ప్రకారం మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సురేందర్
AP SSC Student | పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు వింతవింత సమాధానాలు రాస్తుంటారు. కొందరు పాస్ చేయండని అభ్యర్థిస్తే, మరికొందరు తమ కుంటుంబ పరిస్థితిని వివరిస్తారు. ఇంకొందరు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతారు. తాజాగా
న్యూఢిల్లీ: తల్లిని దూషించిన సీనియర్ను జూనియర్ విద్యార్థి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఓఖ్లాలోని తెహఖండ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక స్టూడెంట్, పదో తరగతి చ�