నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు నేతలు తమదైన ముద్ర వేస్తారు. వారి ప్రభావం పదవిలో ఉన్నప్పుడే కాదు.. ఆ పదవిని వీడి వెళ్లిన తర్వాత కూడా కొనసాగుతుంది. సమకాలీన ప్రపంచ రాజకీయాలకు సంబంధించి అటువంటివార�
గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కా�
‘… తీర్థ యాత్రాచణ శీలినై జనపదంబులు, పుణ్య నదీనదంబులున్/ జూచితినందునందు గల చోద్యములున్ గనుగొంటినా పటీ/ రాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్’ అంటూ మను చరిత్రలో ప్రవరాఖ్యుడికి సిద్ధుడు తన యాత్రా వ
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిన తర్వాత తమ శాసనానికి ఎదురులేదని తాలిబన్లు భావించి ఉండవచ్చు. కానీ వారి పాలనకు అసలు సవాలు ఇప్పుడే ఎదురవుతున్నది. గత రెండు రోజులుగా మహిళలు హక్కుల కోసం ప్రదర్శనలు స
డబ్బులు ఇవ్వటమే కాదు.. అవి సద్వినియోగం అయ్యేలా చూడటం కూడా ముఖ్యమే. ఇది ఒక వ్యక్తికో, కుటుంబానికో మాత్ర మేగాక.. రాష్ర్టానికి, దేశానికి కూడా వర్తిస్తుంది. ఆ విధంగా నిధులు మంజూరు చేయటంతోపాటు వాటి ఖర్చు ఎలా జరు�
పాలకుడికి బుద్ధి కుశలతతోపాటు సహృదయం ఉంటే సమాజానికి సంక్షేమం ఒనగూరుతుంది. ప్రజలను తనవారిగా, వారి సమస్యలను తన సమస్యలుగా భావించినప్పుడు పరిష్కార మార్గాలు లభిస్తాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఆయుర్వేద ఔషధా
ఒకవైపు అఫ్గానిస్థాన్ పరిణామాలు ఆందోళనకరంగా పరిణమిస్తున్న తరుణంలో మరోవైపు చైనా శ్రీలంకలో పాగా వేసి భారత్ను ఇరుకునపెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ప్రపంచమంతా కరోనా మహమ్మారిని, తదనుగుణంగా ఏర్పడిన ఆ
ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో బడిగంట మోగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాలల గేట్లు తెరుచుకోనున్నాయి. విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయన్న ఉత్సాహం ఒకవై�
‘భూగోళం మనిషి సొంతం కాదు.. మనిషే భూమి సొంతం. భూమ్మీద ఉన్నవన్నీ పరస్పర ఆధారితాలు. ఈ జీవవ్యవస్థలో మనిషి ఒక భాగం మాత్రమే. ఆ జీవవ్యవస్థకు మానవులు ఏం చేస్తే దానిప్రభావం తిరిగి మానవులపై కూడా అదేస్థాయిలో పడుతుంద�
‘తలె అమ్మి చెప్పులు కొన్నట్టు!’ అనే సామెత ఒకటి ఉన్నది. చెప్పు ల షోకు కోసం అన్నం తినే పళ్లాన్ని అమ్ముకోవడాన్ని మించిన దివాలాకోరుతనం ఉండదు. కేంద్రాన్ని, రాష్ర్టాన్ని పరిపాలనారంగంలో బేరీజు వేసి చూస్తే, ఎవరు
తెలంగాణొస్తే ఏమొస్తది అంటూ ఎకసెక్కాలాడినోళ్లకు.. ఇదిగో.. కళ్లు బాగా తెర్చుకొని చూడండి.. వచ్చిందిదీ అని బల్లగుద్ది చెప్పినట్లుగా ఉంది ‘ఏడేండ్ల ప్రగతి నివేదిక’. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానాయక
‘నాకో స్వప్నం ఉంది.. ఒకనాటి బానిసలు, యజమానుల పిల్లలమనే తేడాలేవీ లేకుండా నేటి పిల్లలందరూ సహపంకి ్తభోజనాలు చేసే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది.. ఒంటి రంగుతో నిమిత్తం లేకుండా మనిషి గుణాన్ని బట్టి నిర్ణయించే �
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్కు రెండురోజుల ముందుగానే బుధవారం ముగిశాయి. పేరుకు 24 రోజుల పాటు కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు నడిచింది మాత్రం లోక్సభలో కేవలం 21 గంటల 14 నిమిషాలు. రాజ్యసభలోనూ అంతంత మా
అస్సాం, మిజోరం రాష్ర్టాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పోలీసులు మరణించడం, పలువురు గాయపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు ఉద్రిక్తపూరితమై, అవి ఘర్షణల స్థాయికి చేరాయంటే ఇంతకాలం కే�