దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అరెస్టుకు నిరసనగా భగ్గుమన్న నిరసనలు క్రమంగా దోపిడీ, విధ్వంసాలకు దారితీయడం గమనార్హం. షాపింగ్ మాల్స్ను దోచుకొంటూ, వాటిని తగులబెట్టడం యథేచ్ఛగా సాగుతున్నది. ద
‘స్వేచ్ఛ’, ‘ఐక్యత’, ‘ఇక మీ నిరంకుశత్వం చాలు’ అనే నినాదాలతో క్యూబా రాజధాని హవానా ఆదివారం దద్దరిల్లింది. కొన్ని వేల గొంతులు ఆ నినాదాలతో జతకలిశాయి. కమ్యూనిస్టు రాజ్యమైన క్యూబాలో ఇటువంటి దృశ్యం చాలా అరుదు. 1994�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. కాబూల్తో పాటు ఇతర నగరాల నుంచి మన ఉద్యోగులను, ఇతర పౌరులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మన దేశానికి కాబూల్లో రాయబార �
పెరూలో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వామపక్షవాది పెడ్రో కాస్టిల్లో విజయం ఖరారయిపోయింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ విదేశాల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి. లాటిన్ అమెరికాలో ఇటీవలి పరిణామ
రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తు�
కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ విషయంలో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేసే బాధ్యత తమదేనని, ఈ నెల 21నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుం�
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు ఆరని చిచ్చులా రగులుతున్నది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారిని పావుగా మార్చటం ఆక్షేపణీయం. ప్రధాన కార్యదర్శిగా