ప్రజా సమస్యల విషయంలో బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యా దులపై వెంటనే స్పందిస్తూ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భం�
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల వరకు గ్యాస్ కోసం తండ్లాడిన జనం.. ఇప్పుడు బండ్లలో చమురు కోసం లబోదిబోమంటున్నారు. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దాదాపు �
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్క్స్ సందడ�
ప్రస్తుతం వరి కోతలు సీజన్ ప్రారంభమవుతున్నది. బోర్లు, బావులు కింద ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేసినప్పటికీ కోతల దశకు చేరుతున్నాయి. సూర్యాప�
పేదల భూములు, ఇండ్ల స్థలాలపై కాంగ్రెస్ సర్కారు కన్నేసింది. దశాబ్దాలుగా ఉన్న ఆస్తులను ఒక్క సంతకంతో ఆగం చేసింది. ఉన్న పళంగా నిషేధిత జాబితాలో చేర్చి దెబ్బకొట్టింది. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా వేలాది �
వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులపై ఎలాంటి వివక్ష చూపకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మఖ్దూమ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు స
నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల్లో సాగు చేసిన వరిపై గడ్డి మందు స్ప్రే చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని, దీంతో తనకు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని మహిళా రైతు పేర్వాల శ్రీదేవి వాపోయారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర
మోత్కూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భోజనం అధ్వానంగా తయారైంది. నీళ్ల చారు, గడ్డలతో ముద్దలుగా ఉన్న ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం ఉగాది పండుగ �