మన చెన్నాల్రామలింగం కతలు ఎర్కనే గదుల్లా! గమ్మతి గమ్మతి.. ఖుషీ ఖుషీగుంటయి. ఇది గూడ గసొంటిదేనుల్ల. ఒకపారి చెన్నాల్రామలింగమోల్ల పక్కింట్లకు ఒక పొరుగు దేశపామె అచ్చింది. ఆమె కతలు మంచిగ జెప్పుతదంటని పేరువోయిం�
లోపల కుడివైపున్న పెద్ద వేదికపై పదిమంది కూచొని ఉన్నారు. మైకు దగ్గర లాల్చీపై శాలువా కప్పుకొన్న ఓ పెద్దాయన మాట్లాడుతున్నాడు. పేపర్లో చాలాసార్లు బాలస్వామి ఆయన ఫొటోతో సాహితీ సమ్మేళనాల వార్తలు చూశాడు.
‘ఎక్కడ సమస్య ఉందో అక్కడ అడుగుపెట్టు. కష్టాల్లో చిక్కుకోకుండా లాభాలవైపు ప్రయాణించు’ అంటున్నారు మణి వాజ్పేయి. ‘ఎటువైపుగా పయనం?’ అనే డోలాయమానంలో ఉన్నవారికి ఆయన చెప్పేదొక్కటే.. ‘ఎవరికో లాభాలు వస్తున్నాయన�
పుళిందపుడితో కలిసి నడుస్తున్న జాయపుణ్ని ఓ పదిమంది బలాఢ్యులు చుట్టుముట్టి.. కళ్లకు గంతలు కట్టి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే, తనను అక్కడికి తీసుకొచ్చింది ముమ్మడినాయకుడేననీ, అందుకు పుళిందపుడు �
ఒకమారు విశ్వనాథ సత్యనారాయణగారు విశాఖపట్టణం వచ్చారు. అప్పుడే కొత్తగా ప్లీడరీ ప్రాక్టీసు పెట్టిన మిత్రుడు కాళూరి నరసింగరావు తన ఇంటికి విశ్వనాథవారిని భోజనానికి పిలిచాడు. కాళూరికీ నాకూ ఆరాధ్యదైవమైన విశ్�
ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ (ఐఓపీ) ఎక్కువ కావడం వల్ల కంటి నరాలు దెబ్బతినడంతో ఏర్పడే రుగ్మతే.. గ్లకోమా. కంటి నుంచి మెదడుకు దృష్టి సంకేతాలను తీసుకెళ్లే బాధ్యత కంటి నరాలదే. కాబట్టి గ్లకోమాను తొలిదశలోనే గుర్తిం
పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు ఉదాహరణ.. ముప్పైమూడేండ్ల చందన్ సింగ్ నయాల్. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా టోక్ చామా గ్రామానికి చెందిన చందన్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. అయితే, తన రంగంలో కెరీర్ను క
Maha shivaratri 2024 | శివరాత్రి ప్రతినెలా వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని ‘మాస శివరాత్రి’ అంటారు. సంవత్సరంలో పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం ‘మహాశివరాత్రి’గా వ్యవహరిస్తారు.
గడికోసారి ఫోన్ అందుకున్నా... అలా ఫోన్ అందుకున్న ప్రతిసారీ ముఖ కవళికల్లో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకున్నా..
ఆ వచ్చింది వాట్సాప్ సందేశమని అంచనాకు రావొచ్చు. పరిగడపున పచ్చిగంగైనా ముట్టకముందే ‘గుడ్ మా�
మా చిన్నప్పటి ఆటలన్నీ సొంతూరు ఘనపూర్, అమ్మమ్మ ఊరు బమ్మెర, నానమ్మ ఊరు కూనూరు, అప్పుడప్పుడూ హైదరాబాద్ .. ఈ ప్రదేశాలకు చెందినవే. బమ్మెరలో మా ఇరవై ఒక్కమంది ఆడ కజిన్స్లో ఇంచుమించు మా ఈడువాళ్లమే పన్నెండు మంది
ఉబర్ సృష్టికర్త అమెరికన్. ఓలా ఆవిష్కర్త ఉత్తరాది. కానీ, ర్యాపిడోను స్థాపించిన ముగ్గురు యువకులలో ఇద్దరు అచ్చమైన తెలుగువాళ్లు. ఆ ప్రకారంగా ఇది తెలుగు బండి. బైక్ ట్యాక్సీతో ఆరంభమైన సేవలు క్యాబ్ వరకూ విస�
వీలునామా.. సంపన్నుల వ్యవహారంగానే భావిస్తాం. నిజానికి, కుబేరులతో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాల్లోనే వారసత్వ గొడవలు ఎక్కువ. స్పష్టమైన వీలునామా లేకపోతే ఆ సమస్యలు మరింత సంక్లిష్టం అవుతాయి. కోర్టు మెట్లు ఎక్కా
చాలామందికి ‘శేరి సందు’ అంటేనే తెలియదు. పైగా నగరాల్లో అవి పూర్తిగా అడుగంటి పోయాయి. ప్రతి ఇంటి కాంపౌండుకు - కాంపౌండుకు మధ్య పెంపుడు జంతువులు వెళ్లేందుకు, డ్రైనేజీ లైను పోవడానికి అవసరమైన ఖాళీ సందులు అవి.