భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. 2023, ఆగస్టు 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు.
మానవ హక్కుల ప్రకటన అనంతరం బాలల హక్కులు కూడా మానవహక్కులేననే స్పృహతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన (Declaration of Rights of the Child) ను చేసింది.
దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రకట�
చరణ్, కమల్ చాలా రోజులకు మళ్లీ కలుసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వారిద్దరి సంభాషణలో గతంలో చర్చకొచ్చిన అలంకారాలు మళ్లీ తొంగిచూశాయి. కొత్త సంభాషణ సరదాగా సాగుతూ.. విరుద్ధ భావాలను జతచేసి విరోధాభాస �