వరినాట్లపై రైతులు ప్రత్యేక శ్రద్ద కనబరచాలన్నారు రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి సహాయ సంచాలకులు రాజ్నారాయణ. మడుల్లో నాట్లు వేసే ముందు కూడా వరి కొనలను కత్తిరించి నాట్లను వేయాలన్నారు.
భారతావనికి ఎందరో వచ్చారు..శతాబ్దాలపాటు ఇక్కడ హుకుం చేశారు!దోచుకున్నంత దోచుకున్నారు!మనకు బతకడం చేతకాదని గేలి చేశారు. ఇక్కడి వాళ్లకు కట్టూబొట్టూ, నాగరికత నేర్పిందే తామని చరిత్ర రాసుకున్నారు.
భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. 2023, ఆగస్టు 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు.