ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు బీఆర్ఎస్ సర్కారు వరప్రదాయనిలా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరతీశాయి. మొదటి నుంచి పాలమూరు-రంగారెడ్
రంగారెడ్డి జిల్లాలో 214 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రభంజనం సృష్టించింది. ఇదే స్పీడ్తో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పీఏసీఏస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుత�
ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని.. మున్సిపల్ అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు ము�
పల్లె పోరు ముగిసింది.. రేపటినుంచి కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. నూతన సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానున్నది. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు. పాలన అనుభవం, రాజకీ�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించారని, ఈ ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
MLA MallaReddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈయన స్టేజ్పైకి ఎక్కి స్పీచ్ ఇచ్చినా.. మైదానంలోకి దిగి గేమ్ ఆడినా నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతుంది. తాజాగా ఆయన విద్యార్థినులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశ�
జీహెచ్ఎంసీ (GHMC) విలీనంలో మేడ్చల్ (Medchal) నియోజకవర్గం మూడు ముక్కలైంది. 7 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లను 16 డివిజన్లుగా విభజించడంతో పాటు మూడు జోన్లలో కలిపారు.
జిల్లాలో పత్తి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తిని విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి అన్న దాతను వేధిస్తున్న సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విక్రయించిన తర్వాతా డబ్బులు చెల్లించడంలోనూ మనోవ�
ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రతిపాదిత ట్రిపులా�
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ ఆకు, కాయ కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వె�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పరిశోధనలు పూర్తి చేసిన గొంగులూరి కృష్ణవేణి, దారిశెట్టి పుష్పిణిలకు వర్సిటీ పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను ప్రకటించ�