Shabad Murders | షాబాద్లో ఆరు వరుస హత్యల ఘటనలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ వచ్చేలా కొందరు పోలీసులు సహకరించారని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారులు తలలు పట్�
షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెంజర్ల గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే వరుస హత్యలు చేసి.. పరారైన రాజ్కుమార్ 20 �
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కుటుంబానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మృతుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టు�
గ్రేటర్లో మళ్లీ ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో నగర వాతావరణం వేసవిని తలపిస్తున్నది. గతంలో ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి. వర్షాలు కుర�
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ప్ర భుత్వ భూములను కాపాడుతామని తహసీల్దార్ సుదర్శన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రాగన్నగూడలో రూ. పది కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు అనే శీర్షికతో సోమవారం ‘న�
Rajkumar : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో.. కీలక ఆధారం రాజ్కుమార్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్న ఆ వీడియోను ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషీ మీడియాకు విడుదల చేశారు.
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమందించారు. స్థానికులు రాజ్ కుమార్ మృతదేహం దగ్గర ప
Shabad Accused | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారని తెలిసిందే. నిందితుడు చేగూరు రైల్వే ట్రాక్
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
పోక్సో కేసు పెట్టారనే కోపంతో శనివారం ఉదయం ఆరుగురిని హత్య చేయడంతో మృతుల బంధువులు, ప్రజలు ఆందోళనకు దిగారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-బెంగళూరు లింకు జాతీ య రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ధర�
షాబాద్లో జరిగిన ఆరు హత్యలకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇం ద్రారెడ్డి డిమాండ్ చేశారు. షాబాద్లో జరిగిన విషాద ఘటనలో బాధిత కుటుంబాన్ని పర�
Rs praveen kumar | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అ
పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ�