ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ ఉద్యోగులకు �
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలోని బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోయినందుకే కాంగ్రెస్ చిల్లర ప్రచారానికి తెరలేపింది. కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలో తీర్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కా�
ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న ఆర్టీస�
ఓమ్ల నాయక్ తండా కేంద్రంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతూ కొందరు ఖనిజ సంపదను కొల్లగోడుతున్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో గల ఓమ్లా నాయక్ తండా సర్వే నంబర్ 449 ప్రభుత్వ భూమిలో తవ్�
జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదు�
పురపాలక సంఘం నలుగురి కో అప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు ఈ నెల 8వ తేదీన కమిషనర్ శంకర్నాయక్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగగా నలుగురి కో అప్షన్ పదవుల కోసం పదమూడు మంది అభ్యర్థులు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులు బహిష్కరించి స
స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని మం డల పరిధిలోని ఆయ�
ప్రపంచభూమి దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మొక్కలు నాటడంతో పాటు వృక్షాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నినాద