జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. డీఈవో కార్యాలయంలో ఏ చిన్న పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ..ఇందుకోసం ప్రత్యేకంగా వింగ్ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో బీఆర్ఎస్ పార్టీ రంగ�
రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎ�
జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నది. ప్రతిరోజూ ఏదో ఒక చోట టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడుతున్నది. బ్లాక్ మార్కెట్కు తరకుండా చర్యలు తీసుకున్నా మూన్నాళ్ల ముచ్చటగా మారిందనే అభిప్ర�
Hyderabad | ‘ప్రాణాలు పోయినా.. ఇండ్లు ఖాళీ చేయం.. 450 కుటుంబాలను రోడ్డున పడేస్తారా.. గాంధీ విగ్రహం పెట్టేందుకు మీకు స్థలమే దొరకలేదా.. అప్పుడు మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదని అనుమతిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాండూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పైలెట్ రోహిత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరోఎనిమి
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్
జిల్లాలో ఓవర్ లోడ్ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి పేదల ప్రాణాలు పోయినా అటు ఓవర్లోడ్ వాహనాల యజమాను లు, డ్రైవర్లతోపాటు ఇటు రవాణాశాఖ అధికారుల తీరు
రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కళాశాలలో అనధికారికంగా పెంచిన ఫీజులపై నమస్తే తెలంగాణలో ‘ఫీజులు ఫుల్.. సౌకర్యాలు నిల్' శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ అనుమతి లేకు
ఓ వ్యాపారి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ.1.56 కోట్లు పోగొట్టుకున్నాడు. కాప్రాకు చెందిన బాధితుడు తన ఫేస్బుక్ అకౌట్ బ్రౌజ్ చేస్తుండగా ఫైనల్ టు ఫిజికల్.కామ్తో పాటు మరో వెబ్సైట్ లింక్లను క్లిక్ చ
జిల్లాలోని పలు శాఖలకు ఇన్చార్జి అధికారులే దిక్కయ్యారు. కీలకమైన రెవెన్యూ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టులతోపాటు జిల్లా ఎస్సీ సంక్షేమం, జిల్లా యువజన, క్రీడలు, పరిశ్రమల శాఖల్లోనూ ఇన
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార�
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మణిహారంగా ఉండేది. విదేశాల నుంచి తెప్పించిన ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. సందర్శకులను ఆకట్టుకునేలా చేశారు. ప్రస్తుతం కాంగ్�