రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యమై కేవలం కూల్చివేతల పర్వం కొనసాగుతోందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళ
హైదరాబాద్ మహానగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చాల్సిన మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిబంధకాలుగా మారాయి. విశ్వ నగరంగా శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్స
పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షలా మారింది. మెరిట్ కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రభుత్వం వారికి ఆయా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించింద�
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డుతో పాటు మరో మూడింటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
ప్రజలు పడుతున్న కష్టాలు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా..వారికి నిజంగానే ఇక్కడి అభివృద్ధి కనపడకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించుకొని �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్ట
జిల్లాలో డబుల్బెడ్రూంలు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరగాలని.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్య
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక నజర్ పెట్టింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాల్లో లక్షల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఆ పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికతో ముంద
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కదం తొక్కారు. సోమవారం నగరంలోని అశోక్నగర్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ర్య�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క పగలు సమయంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ
ఏప్రిల్ 13న అఫ్జల్గంజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఐరన్రెయిలింగ్ పాయింట్ మధ్య నుంచి ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టూవీలర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ