జిల్లాలోని వికారాబాద్, పరిగి రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తున్నది. ఆర్టీఏ కార్యాలయాల్లో లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వారి కంటే ఏజెంట్లే ఎక్కువగా ఉంటున్నారు.
జిల్లాలోని మాడ్గుల మండలంలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో మండలంలోని పలు చెరువుల్లో శిఖం పట్టాలను కొనుగోలు వాటి ఉనికినే కనుమరుగు చేస్తున్నది. చెరువులకు నీరొచ్చే ప్రధాన కా
మూసీ పునర్జీవం పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్య
జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఇదో రికార్డు. తొలిసారిగా ఒక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సహా ఒకేసారి పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు.. ఇదేదో పొరపాటుగా జరిగిన వ్యవహారం కాదు.. ఒకరిద్దరు అధికారులు మిలాఖతై చేసిన త�
గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న
అన్నం పెట్టినట్టే పెట్టి ప్లేట్ లాగేసుకున్న విధంగా కాంగ్రెస్ సర్కారు తీరు తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో, బహిరంగ సభల్లో లక్షల్లో రేషన్ కార్డులు జారీ చేశామని గొప్పలు చెప్తూ ప్ర�
సర్కార్ ఆస్తులు కాపాడాల్సిన హైడ్రా తన అసలు బాధ్యతను మరిచిపోయింది. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా హైడ్రా ఏర్పాటయింది. అయితే హైకోర్టు సైతం ఈ చెరువుల హద్దుల�
నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉన్నత లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో సాగుతున్న ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’ (గతంలో అన్నపూర్ణ) ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారా�
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించనున్న విజయయాత్ర నేపథ్యంలో నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగనున్�