సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉం టూ చదువుకునే విద్యార్థులతోపాటు పలువురు తమ స్వగ్రామాల బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే చేవెళ్ల బస్టాండ్ జనంతో కిటకిటలాడింది. పండుగ రద్దీ
జిల్లా రైతులపై మరో భూసేకరణ పిడుగు పడింది. రెండో రేడియల్ రోడ్డుకోసం మరో 140 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డ�
జిల్లా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం తో.. సేవ్ టీచర్స్ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగానే శనివారం సేవ్ టీచర్స్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి �
Drugs Smugglers | తెలంగాణ ఈగల్ టీమ్ రాజస్థాన్ వెళ్లి వస్తూ డ్రగ్స్ తీసుకొస్తున్న నిందితుడు రాజేందర్ను పక్కా సమాచారంతో పేట్బషీరాబాద్ పోలీసులతో కలిసి పట్టుకుంది. నిందితుడి నుంచి 10మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తు�
గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి పరచడానికి సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడం ఎంతో కీలకమని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.