ధాన్యం నుంచి తాలు వేరుచేసే మిషన్లు సరిగ్గా పనిచేయటం లేదు. దీంతో వడ్లలో తేమ అధికంగా ఉందన్న సాకుతో అధికారులు తమ ధాన్యాన్ని కొనడంలేదు. తాలు లేకుండా ఎండలో ఆరబెట్టి మళ్లీ తీసుకొచ్చినా.. కాంటా చేయడంలో తీవ్ర నిర
ఫార్మాసిటీ బైపాస్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని నాగార్జునసాగర్ రహదారి (తక్కళ్లపల్లిగేట్) నుంచి తక్కళ్లపల్లి, మేడిపల్లి మీదుగా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకోసం త
హిందూ మతాన్ని మేమే నడిపిస్తున్నాం.. హిందూ మతాన్ని మా కన్నా ఎవరూ రక్షించలేరని చెప్పే ఈ బీజేపీ దుర్మార్గులకు.. లైంగిక దాడికి గురైన ఆ బిడ్డ హిందూ బిడ్డ కాదా అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ �
కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండొద్దని.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ అధికారులకు సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్�
జిల్లాలో తీవ్ర ఎండల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గుతుతున్నాయి. నెర్రెలు వాచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్య
వసంతనగర్ కాలనీలో సోసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల కోసం షెటర్లు, షెడ్డులు ఏర్పాటు చేశారని, వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీక
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ఆంక్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం హడావుడిగా కేంద్రాలను ప్రారంభించినా అక్కడ వడ్లను కాంటా పెట్టేందుకు పలు కొర్రీలు విధిస్తుండటంతో రైతుల�
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతుకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నకి�