Gajula Ramaram | నేను హార్ట్ పేషంట్ను. నాకు నిన్ననే సర్జరీ అయింది.. దండం పెడతా అన్నా ఆగలేదు.. ఇంటిదగ్గరికొచ్చాక మీ కాళ్లు మొక్కుతా సార్ అని కాళ్ల మీద పడ్డా. ఇంకేం చేస్తానని గాజులరామారం కూల్చివేతల బాధితురాలు వాపోయి
gajula ramaram | మేం గరీబోళ్లం మేం. మేమేం బంగ్లాలు, మేడలు కట్టుకోలేదు. రోజూ కష్టం చేసేటోళ్లం. మా ఇల్లు చూడండి పోయి అంటూ గాజులరామారంలో ప్రభుత్వ కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Bowrampet | దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Gas cylinder | గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో చోటు చేసుకుంది.
Demolishing | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో రెవెన్యూ అధికారులు సోమవారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. సూరారం సాయినగర్ కాలనీలోని దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49/6 భూమ�
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా నిర్మాణాలు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లుగా బయటపడుతున్నది. తమ ఇండ్లు, స్థలాలు తమ పేరిటనే ఉన్నాయా? తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చ�
జిల్లాకు గత బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన మెడికల్ కళాశాల భవిష్యత్తు అయోమయం, అగమ్యగోచరంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను కేటాయించగా.. అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా సన్న రకం వడ్లకు బోనస్ చెల్లించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 ఇస్తామని హామ�
వాహనాల రద్దీ కారణంగా కాలుష్యంతో నిండిపోయిన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉం�
పట్నం రుక్కమ్మ దశదినకర్మ ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్ రెవెన్యూలో గల జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆగస్టు 2 ఆదివారం అమ్మవారికి బోనాలు, 3న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు క�
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటికొక్కరు చొ ప్పున రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో వాతా వరణంలో వచ్చిన మార్పులతో వందల సంఖ్యలో ప్రజలు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నా ర�
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న ప్రజలు, యువత అధికార పార్టీని కాదని బీఆర్ఎస్లో చేరుతున్నారని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కోనాయపల్లి గ్రామాన�