నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 53,050మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం చమురు ఉత్పత్తులపై పడటమే ఇం దుకు కారణం.
కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక పవర్ కట్స్ కొనసాగుతున్నాయి. సమ య పాలన లేకుండా కోతలు విధిస్తుండడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మూసీ సుందరీకరణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట బాధిత ప్రజలకు గ్రాఫిక్ మాయాజాలం చూపించారు. డీపీఆర్ను విడుదల చేయకుండానే ఊరించి ఉసూరు మనిపించారు. ప్రజలు కోల్పోతున్న ఇండ్లు, భూముల వివరాలను చెప్పకుండా �
మహా నగరాన్ని ముంచెత్తుతున్న ముంపు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్ వరదలకు ఒక్క మూసీనే కారణమని అంటోంది. గల్లీకో నాలా.. ఇంచుకో ఆక్రమణ.. విస్మరించిన చెరువుల సుందరీకర�
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకానికి యాజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్
అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున కల్తీ పెరుగును అధికారులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...అంబర్పేట ప్రధాన రహదారిలోని ఎన్ఆర్ ఎంటర్ ప్రైజెస్ పేర
ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వాన
రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్లో వరి పంట వేసిన అన్నదాతలను యూరియా కొరత వెంటాడుతున్నది. ఇప్పటికే పంట వేసిన రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన �
నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. యుద్ధ ప్రభావంతో ఇరాన్ దిగుమతులు నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేనప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్లు కృత్రిమంగా కొరత స
వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని నగర సీపీ సజ్జనార్ అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలక�
వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని అమాయక ప్రజలను నమ్మించి రూ. 2 కోట్లు డబ్బులు కాజేసిన కేసులో ఓ మహిళను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ కథనం ప్రకారం.. �