జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తున్నది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తున్నది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరే�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ ఉప ఎన్నికపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్�
నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. రెండేళ్ల పాలనతోనే రియాల్టీ నడ్డి విరిచినట్లుగా చేసిన రేవంత్ సర్కారు పుణ్యామాని నగరంలోని ఇండ్లు అమ్ముడుపోకుండా మూలుగుతున్నాయి
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లపై విధిస్తున్న నిబంధనలతో పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు, పత్తిని అమ్ముకోవాలనుకున్న అన్నదాతలకు
జిల్లాలో పత్తి రైతులకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టాలు తప్పడంలేదు. తొలుత సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం కావడంతో వర్షాలకు పత్తి నష్టపోయిన అన్నదాతలను ప్రస్తుతం తేమ పేరిట దోపిడీ చేస్త�
ప్రభుత్వం 2022 డిసెంబర్ 2న మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల సంక్షేమ శాఖను వేరుచేస్తూ విడుదల చేసిన జీవోనం.34ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలె�
మండల కేంద్రం సమీపం నుంచి ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటుకు రీ సర్వే చేపట్టవద్దని కడ్తాల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో హైటెన్షన్ విద్యుత్లైన్ ఏర్�
మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వెళ్తుంటారు. అదేవిధంగా మండలంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, కళా�
ష్.. గప్చుప్! ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. గల్లీలు, కాలనీల్లో హోరెత్తించిన వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడి మైక్లు అక్కడే మూగబోయాయి.. ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలకు బ్రేక�