దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే విధంగా వికారాబాద్ జిల్లాలో సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుల పరిస్థితి మారిపోయింది. సదరం సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం నుండి అన్ని అన�
జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల బరిలో పదిమంది ఫార్మా రైతులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఫార్మాసిటీ బాధితుల పక్షాన సుమారు పదిమంది రైతులు చివరిరోజైన మంగళవారం తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి�
నిధులు మంజూరై రెండేళ్లు దాటింది, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు కావస్తుంది.. కనీసం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించలేకపోవడంపై పరిగి పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణాభ�
ప్రజాపాలనకు పెద్దపీఠ వేస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సహకార సంఘాల చైర్మన్లను అక్రమ మార్గంలో తొలగిస్తున్నది. అధికార పార్టీలో ఉంటేనే చైర్మన్లుగా కొనసాగుతారని.. బీఆర్
మండలంలోని నాగిళ్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ఆదివారం తెలంగాణ భవన్ లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో �
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు.
తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైంది.
జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు శనివారంతో టెండర్లు ముగిశాయి. కాగా, వాటికి సుమారు 13,300 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.