Software Employee | సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు కూడా దిగింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిసేందుకు ముంబైకి వెళ్లి�
Realtor Suicide : రాజకీయ నాయకుల వేధింపులు తాళలేక హోమ్ ల్యాండ్ అధినేత, ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్లో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాస్తారోకో చేపట్టారు.
రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
మన్నెగూడలోని రాజేశ్వర్రెడ్డి పౌల్ట్రీ ఫామ్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తూ నగదు పందెం కాస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ, ఆదిభట్ల పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు.
Police Vehicle |సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత�
BRS Protest | వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనం�
BRS Protest | వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తాజా వీడియో చెప్పకనే చెబుతోంది.
Keesara | మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శైవక్షేత్రంలో ఇన్నాళ్లూ ‘నంది స్తంభాలు’గా మాత్రమే కనిపించిన స్మారకాలకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నట్లు ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం గుర్తించింది. రెండు వేదికల�
మైలారుదేవుపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. పల్లె చెరువు రోడ్డులో గురువారం తెల్లవారు జామున ఖాజా సోహెల్ అనే రౌడీ షీటర్ ను దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నానక్రామ్గూడలో భారీ ధర్నా నిర్వహించారు.
BRS Party | కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.