Women | శంషాబాద్లో బస్ ఎక్కి మదన్పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నా.. మదనపల్లి వస్తుందని ముందట వచ్చి నిలబడ్డా. బస్సు ఆపమంటే ఆపకుండా స్పీడ్గా తీసుకొచ్చి కొత్తూరు దగ్గర ఆపాడని ఓ మహిళ కన్నీటి పర్యంతమై
శేరిలింగంపల్లిలోని అంజయ్యనగర్లో సాజిద్ అనే బిల్డింగ్ యజమానికి సంబంధించి 45 గజాల స్థలంలో ఏడంతస్తుల భవన నిర్మాణం తుది దశకు చేరుకుని ఎలక్ట్రికల్, టైల్స్ పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా భవనం కూప్పకూలిం�
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. కానీ దరఖాస్తు చేసుకున్న కొద్దిమంది అర్హులను కుంటి సాకులు చూపుతూ తిరస్కరిస్తున్నారు. గ్రేటర్ �
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆందోళనలు చేపట్టాలని రంగారెడ్�
జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో పరిహారం పంపిణీలో పంచాయితీ కొన సాగుతున్నది. ఈ విషయంలో కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు జోక్యం చేసుకుని రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారన్నా ఆరోపణలున్నాయి.
శనివారం సున్నంచెరువు ప్రాంతంలో హైడ్రా చెరువుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ చేస్తూ అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంటున్న వ్యవహారంపై సియేట్కాలనీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశా�
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎంకు సొంత జిల్లా ఎమ్మెల్యేల మద్దతు అంతంతేనని తేలింది. ఈ అంశంపై ఇప్పటివరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
సీఎం రేవంత్రెడ్డి కేవలం భూసేకరణపైనే దృష్టి సారించి పెట్టుబడులను గాలికి వదిలేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శనివారం మోమిన్పేట మండలంలోని ఎన్కతల గ్రామ పరిధిల�
ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఆటో యూనియన్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. అందులో భాగం�
సర్వే నంబర్ 252లో భూ అక్రమాలు, పరిహారం పంపిణీపై ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలో నేడు ప్రత్యేక గ్రామసభ జరగనుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Hakimpet | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గ పరిధి హకీంపేటలోని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్లో అక్రమాలు, ‘షాడో’ లీలలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూమికి విస్తీర్ణం పెంచి, నకిలీ రైతు
ప్రభుత్వ ఆదాయానికి లబ్ధి చేకూర్చాల్సిన ఇంజినీర్లే స్వయంగా సంస్థ ఖజానాకు గండికొడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత సంఘటనలు మినహాయిస్తే తాజాగా ఎల్బీనగర్ జోన్ టెండర్ల కేటాయింపులో తీవ్ర అక్
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మ�
నగర ప్రజలపై విద్యుత్ భారం పడనుంది. ఇకపై మొబైల్ కోసమే కాదు.. కరెంట్ కోసం కూడా రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితి రానుంది. కరెంట్ విషయంలో ఈ రీచార్జ్ వ్యవహారం నగరవాసికి చుక్కలు చూపించనుంది. ఏదైనా పనిలో పడి