బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీమంత్రి హరీశ్రావు సహకారంతో నిర్మించిన పత్తి(కాటన్) మార్కెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అలంక
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామాల్లో గుంపులుగుంపులుగా తిరుగుతూ పలువురిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నపిల్లలు,
వాతావరణ శాఖ సూచనల మేరకు సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాల ప్రభావం వల్ల పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని
ఎన్నికల సమయంలో గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపన్నగౌడ్ విమర్శించారు. స�
అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన హంగులతో నిర్మితమైన సిద్దిపేట జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని 34 ఎకరాల్లో జైలు నిర్మితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్�
సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జిల్లాలోని 613 పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కలెక్ట�
Indiramma Sarees | ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాఠశాలల ముందు పంపిణీ చేస్తుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా..? అంటూ అధికారుల తీరుపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Irrigation Officers | నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ బోర్డు ఎక్కడ ఉందో గుర్తించని విధంగా కనబడకుండా చెట్ల పొదల్లో తెల్లటి కాగితం అతికించి ఉండటంతో ఆ దారి గుండా వెళ్లేవారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డద�
Rayapole High School | జీజీహెచ్ఎస్ స్కూల్లో సిద్దిపేట జిల్లా స్థాయి ఇన్స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించగా.. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ (హైస్కూల్) జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గె�
Local Body Reservations | గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను పూర్తి చేశామన్నారు సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎంపీడీవో జెమ్లా నాయక్. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు గ్రామాల రోడ్ల దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి ఆయా రోడ్లపై ప్రయాణం నరకప్రా�
సిద్దిపేట జిల్లాలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. పట్టణాల్లో ఉండే ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక�