హుగ్గేల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ �
ఎక్కడ చూసినా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్
మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ ఎన్నికల సందడి మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. రెండురోజులుగా మున్సిపాలిటీల కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటి�
తెలిసిన వ్యక్తులను నమ్మించి గొలుసుకట్టు స్కీం పేరుతో వారి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి ఉడాయించాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం మీడియా ముందు
Expiry Date | తన ఫామ్లో ఉన్న గేదెలకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో రైతు నర్సింగ్ ఆంజనేయులు అత్యవసర సేవల కోసం 1962 పశువైద్య సేవా నంబర్కు కాల్ చేశారు. అందుకు స్పందించిన వైద్య సిబ్బంది ఫామ్కు చేరుకొని గేదె పరిస్థితిని ప�
ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం జిల్లాలోనే జహీరాబాద్లో 42.7 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో 42.4, కోహీర్ పట్టణ
వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోతున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లోన�
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్ సమీపంలోని నక్కవాగు చెత్త డంపింగ్కు కేంద్రంగా మారింది. దీంతో నక్కవాగు క్రమంగా కాలుష్యం బారిన పడుతున్నది. మున్సిపాలిటీగా మారక ముందు నుంచే నక్క�
రాయపోల్, ఏప్రిల్ 14: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను పలువురు నాయకులు, అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు కొనియాడారు.
రాయపోల్, ఎప్రిల్ 14 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర జయంతిని పురస్కరించుకొని రాయపోల్ మండల కేంద్రంలో 41వ కుంజర యాత్రలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Road Accidents | వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు.
Padma Devender Reddy | ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఆర్టిజెన్ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.