MLA Manik rao | కాలనీలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల కాలనీవాసులు ఎమ్మెల్యే మాణిక్రావును కోరగా.. ఆయన వెంటనే స్పందించి బుడుగ జంగం కాలనీలో నూతనంగా బోరు వేయించారు.
Voters Day | ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం అన్నారు జహీరాబాద్ ఆర్డీవో దేవుజ,. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి ఓటుకుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
Mallikarjuna Swamy | మల్లన్నస్వామి జాతర ఆలయ పూజారి మల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం మల్లన్న కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు, గంగా, యమునా, సరస్వతీ పుణ్యనదీజలాలతో ఏకాదశ రు�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మండలాల
యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వినూత్నంగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫకేషన్ రావచ్చనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మిగతా పార�
Sports | గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి.
Aradhanathosavas | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో భారతీయ సాంస్కృతిక నాట్యశాస్త్ర పితామహుడు భరతముని ఆరాధనో త్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు.
Municipal Elections | మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వార్థ పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆయన వ్య�
జనగామ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, తగిన బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్రెడ్డి జ్ఞానోదయం కలగడం లేదని బీఆర్ఎస్ చేర్యాల పట్టణ అధ్యక్షుడు
హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 993 సర్వేనంబర్లోని ప్రభు త్వ భూమిలో అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు.తహసీల్దార్ వెంకటేశ్ ఆదేశాల మేరకు రెవె న్యూ సిబ్బంది శుక్రవారం రె