మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్ల�
పెన్నార్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ అండగా ఉండి మెరుగైన వేతన ఒప్పందం అందించే బీఆర్టీయూను యూనియన్ ఎన్నికల్లో గెలిపించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన
మరమ్మతుల పేరిట అధికారులు నీటిని దిగువకు వదలడంతో సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్ధ్యం 29.91 కాగా, ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మనదే�
తొలుత ప్రతిపాదించిన మాదిరిగా హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ రైల్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎంపీ రఘునందన్న�
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచే�
పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా గోదాముల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం �
ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్
Zaheerabad | ఆదివారం హైదరాబాద్ లోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివక�
Farmers | వర్షాలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడుతోంది. కాగా సంగారెడ్డి జిల్లా కల్కేరు మండలంలో జొన్న రైతులు ఆం�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయ�
ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్ర�