Assigned Land | గుంజేటి గ్రామానికి చెందిన లచ్చయ్య కుమారుడు నర్సిములు అనే పేద రైతుకు గ్రామంలోని సర్వే నంబర్ 5/25/1 లో 1 ఎకరం 26 గుంటల వ్యవసాయ భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే మాజీ జడ్పీటీసీ చంద్రప్ప న్యాల్కల్ రెవెన్�
Nakkala Punna Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలోని స్వగృహంలో మంగళవారం ఉదయం తుద
రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మం�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వర�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్క�
ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ�
పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి, ప్రజలకు ఆహ్లాదం కల్పించడానికి రాష్ట్రంలో అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావ రణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్�
రాయపోల్, మే 25 : రాయపోల్ మండల పరిధిలోని విత్తన డీలర్ల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం అకస్మిక తనిఖీలు జరిపింది. మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, స్థానిక ఎస్సై కె. మానస సంయుక్తంగా తనిఖీలు జరిపి.. స్టాక్ రిజిస్టర్�
Farmers Protest | ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాయపో
Harish Rao | వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతుల
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా, బీహార్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి రైలు మార్గం ద్వారా ఎండు గంజాయిని, డ్�
హైదరాబాద్-ముంబయికి జహీరాబాద్ మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ ప్రజాప్రతినిధుల, నాయకుల నిర్లక్ష్యంతో రూటు మారింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్రంల�
ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి మిస్సింగ్ కేసు నమోదు కాగా, ఆ వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున