ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో తీవ్ర అయోమయం నెలకొన్నది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలు ఏ ఫారం ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూత్ లెవల్
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నడిబొడ్డున ఎతైన కొండలు, ప్రకృతి ఒడిలో ఉన్న రాయారావు చెరువు సుందరీకరణకు మోక్షం లభించింది. నర్సాపూర్ రాయారావు చెరువు సుందరీకరణకు ప్రభుత్వం టూరిజం శాఖ నుంచి రూ. 2.50 కోట్�
ప్రతి పౌరుడికి ఓటు హకు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసే�
సంగారెడ్డి జిల్లా కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూర్లో లక్ష్మీప�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్,సంగారెడ్డి ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 0.1టీం�
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సంగారెడ్డి కలెక్టర్కు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ�
‘రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం, రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది’ అని మాజీ మంత్రి, స�
ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వరి ధాన్యంలో సీఏ చేతి వాటం ప్రదర్శించింది. దీంతో 109 క్వింటాళ్ల వరి ధాన్యం మాయమైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన గ్ర
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ అశోక్ నగర్లోని బీహెచ్ఈఎల్ పారిశ్రామిక వాడలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భెల్ పారిశ్రామిక వాడలో కొన్ని కమర్ష�
సత్యసాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందిన చిన్నారులు మృత్యుంజయులు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని దవాఖానలో ‘గిఫ్ట�
Harish Rao | సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి నా ఒక సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు.
�
Harish Rao | సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా అమ్ముడుపోవడం లేదు. పిల్లల పె�
harish rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇది ఒక్క సిద్దిపేట పరిస�
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీని నింపేందుకు కాళేశ్వరం వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా లేదా అనేది అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్లో పెద్ద �