సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీటి బొట్టును ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేది లేదని నంగునూరు మండల రైతులు, బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ , గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. విద్యార్థులు చీపుర్లు పట్టి పాఠశాల తరగతి గదులు, వరండాలను శుభ్రం చేయించారు.
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల భూదాహం తీరడం లేదు. అధికార బలంతో పేదల భూముల అప్పనంగా సొంతం చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఆర్ఆర్ఆర్ సమీపంలోని అసైన్డ్ భూము
అంబేద్కర్ సంఘం, బహుజ ఫ్రంట్, ఎమ్మార్పీ ఎస్ తదితర సంఘాల నాయకులపై నమోదయిన కేసులను వెంటనే ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాయపోల్, మార్చి 5 : విద్యార్థులు చదువుపైనే పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని గజ్వేల్ రోటరీ క్లబ్ గవర్నర్ రాం ప్రసాద్ సూచించారు.
Farmers | అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు ఎదురొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఫర్టిలైజర్ షా�
“పిల్లలకు పెట్టాల్సిన భోజనమేనా ఇది..నిర్లక్ష్యంగా వంటలు వండితే ఎలా, మెనూ ఎందుకు పాటించడం లేదు, మీ ఇస్టానుసారంగా పిల్లలకు భోజనం పెడితే సహించేదిలేదు”అని సిద్దిపేట కలెక్టర్ హైమావతి మండిపడ్డారు. సిద్దిపే�
Rayapole ZPHS | కాలిఫోర్నియా స్కాలర్ కొంగరి నర్సింహులు దైనందిన జీవితంలో రసాయన శాస్త్రం ప్రాధాన్యం, పరిశోధనల అవసరం, భవిష్యత్ అవకాశాలపై వివరించి విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.