Fake Certificate | సాధారణంగా మీ సేవాలో దరఖాస్తు చేస్తే, అది సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణ అనంతరం డిజిటల్ సంతకంతో జారీ కావాలి. కానీ మీ సేవ నిర్వాహకుడు ఈ నిబంధనలను పాటించకుండా వారి వద్ద నుంచి ర
ఐడీఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గ్లోకెమ్ పరిశ్రమలోని ఓ బ్లాకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kotha Prabhakar Reddy | ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా మారి, సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్�
Aasara Pensions | సమయానికి పింఛన్ అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టల్ అధికారుల ద్వారా పెన్షన్లు ఇస్తుండటంతో గ్రామాల్లోకి వారు సమయానికి రావడం లేదు. వ
రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పుకొనే పాలకులు, అధికారులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. ప్రోత్సాహం దేవుడెరుగు గానీ పండించిన పంటలు కొను�
పెండ్లికోసం సొంత గ్రామానికి వచ్చిన తల్లీకూతుళ్లను మృత్యువు వెంటాడింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గిలో మంగళవారం బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మృతిచెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం బోర్గ�
మహారాష్ట్రలోని తుల్జాభవానీమాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస�
Road Accident | మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయా�
సకాలంలో మక్కల కొనుగోళ్లు జరగక మక్క రైతులు కష్టాలతో విలవిలలాడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒకవైపు వడ్లతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు మక్కలు కొనడంలేదని �
మద్యం తాగి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపించడంతో భయాందోళనలు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్రీతింగ్ పరీక్షలు చేసిన నర్సాపూర్ పోలీసులు సోమవారం బస్సును నర్సాపూర్ బస్టాండ్లో నిలిపివే