Urea | ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు యూరియా కొరత మూలంగా రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార
Jubileehills bypoll | పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Auto Stand | 65వ జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఫ్రీడమ్ పార్క్ పక్కన గల స్వయంకృషి ఆటో యూనియన్ స్టాండ్ వద్ద భారీ ఎత్తున మట్టి కుప్పలను వేయడంతో ఆటో స్టాండ్ కనిపించకుండా పోవడంతో, ప్�
ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాదులోని సెర్ఫ్ ఆఫీస్ ముట్టడికి వెళుతున్న ఐకెపి వీవోఏలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మీనాక్షి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాల కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కార్మికులతో పాటు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సిద్దిపేటలో మాజీమంత్రి హరీశ్రావు అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించారు. సిద్దిపేటలో స్టీల్బ్యాంకులు ఎంతగానో సక్సెస్ అయ్యాయి. వివిధ కార్యక్రమాలు, శుభకార్
రెండు వాహనాల్లో ఒడిశా నుం చి మహారాష్ట్రకు తరలిస్తున్న 260 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి
భారీ వర్షాలకు మంజీరా నదిలో వరద ఉప్పొంగి సుమారు 60 రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మరో రెండుమూడు రోజుల్లో తెరుచుకోనున్నది.వరద ప్రవాహం నుంచి ఆలయం తేరుకున్నది. ఆలయం ముందు బ్రిడ�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో బుధవారం ట్రైజియో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశోక్ వేములపల్లి అంతస్తును ప్రారంభించారు. అశోక్ వేములపల్లి సాంకేతిక దూరదృష్టి, పరిశ్రమలో చేసిన విశేష కృషిని
బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువల నిర్మాణం చేపట్టడం లేదని, కాలువల్లో పూడిక తీయించడం లేదని దుబ్బాక ఎమ్
Accident | ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని కేతావత్ శర్మన్ నాయక్ (55)మృతి చెందారు. సంఘటన చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ శిలంపల్లి రోడ్ మార్గంలో జరిగింది.
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహాలు లేని జిల్లాగా కావటానికి గాను దేవాలయాల్లో బాల్య వివాహాలు జరగకుండా నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయుటకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తయారుచేసిన గోడ పత్ర�
Gali kuntu | బుధవారం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ శిబిరానికి సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.