సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమై�
మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 88.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.
మలి విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల పరిధిలోని రెండో విడత ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.శన
భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల
కాంగ్రెస్ అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని నిలబడి విజయ సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్ర
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
Harish Rao | అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు �
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. కొంత కాలంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డ
పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి 50 పంచాయతీల్లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందగా, వారిలో అత్
తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ�
సంగారెడ్డి జిల్లా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యమయంగా మారడంతో స్థానికులు,రైతులు, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం హైదరాబాద