తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భక్తులు మండిపడుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యా�
వందలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించడంతో పాటు పలు గ్రామాల ప్రజలకు కీలక నీటి వనరుగా ఉన్న హద్నూర్ పెద్ద చెరువు ఆక్రమణకు గురై రోజురోజుకు కుచించుకు పోతున్నది. నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతిని
అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అంతగా అదృష్టం లేని హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. పక్కా తెలుగు అమ్మాయే అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నది. మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బీజీగా
సాగునీటి సరఫరా కోసం అధికారులు కాల్వ తవ్వించారు కానీ ప్రజలు ఆకాల్వ దాటేందుకు వంతెన నిర్మించడం విస్మరించారు. దీంతో అటువైపు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం, అధికారులు మాత్రం పట్టించుకోవడం లే�
Demolitions | పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలతో పెండింగ్ పనులు ఎలా పూర్తవుతాయని, అభివృద్ధి పనులు ఎలా చేపడుతారని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీతో స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు
ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కేసీఆర్ కృషితో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రైల్వేలైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తికావడంతో గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు పరుగులు తీస్త
స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చెంది సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని, అందుకే ఈ ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చానని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు శుక్రవారం రెండోరోజు కేంద్ర మంత్రులను కలిశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం మెదక్ పట్టణం లో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్లోని కోదండ రామాలయం, వేంకటే
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తున్న వారిపై బీజేపీ ప్రభుత్వం దమనకా
తొగుట : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు (కేటీఆర్)కు తొగుట మండలం వెంకటరావుపేట గ్రామస్థులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Alternative Crops | ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళిక రూపొందించు కోవాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ సూచించారు.