Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా
టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాపై శీతకన్ను వేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడస్తున్నా జ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాల బారినపడ్డ జనాలు దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి ఇంటిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమల బెడద అధికమై
సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రెండోసారి వస్తున్న సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సీఎం పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హితవు పలి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట
సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏడాదిగా నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రూ.187 కోట్లతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఇప్పటిక�
సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో మోడల్గా తీర్చిదిద్దిన శ్రీరామకుంట వైకుంఠధామాన్ని మరింతగా సుందరీకరణ చేపడుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురు�
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి రైతు వేదికలో అధికారులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్�
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో త్వరలో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 15న స్థానిక అంబేద్కర్ మైదానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపి