Arogya Advance Policy | టీజీబీ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న ఖాతాదారులు కుటుంబంలో భర్త, భార్య ఇద్దరు పిల్లల వరకు ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీలో కవర్ చేయబడుతుందన్నారు చిలిపిచెడ్ మండలం చిట్కుల్ టీజీబీ బ్యాంక్ మేనేజర్ అర�
సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజల్లో కలిసి పనిచేసేందకు కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
Mirzapur PG College | ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ కళాశాలకు పూర్వ వైభవం సంతరించుకోనుంది. 1980లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీర్జాపూర్ బి గ్రామంలో విశాలమైన స్థలంలో పీజీ కళాశాలతో ప�
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వెలువడుతున్న ఈ క్రమంలో అధికార యంత్రాంగం స్థానిక రిజర్వేషన్లను మంగళవారం ఖరారు చేసింది. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ�
సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులకు నరకం కనపిస్తున్నది. బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు పనులు నమ్మెదిగా సాగుతున్నాయి.
కండ్లతోటి చూదామంటే బతికున్నప్పుడు రాలేదు. ఇనాళ్లకు శవమై వస్తున్నావా రామచంద్రా అంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయిన ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ తల్లిదండ్రులు ఖ�
మెదక్, రూరల్ సెప్టెంబర్ 23 : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ (Rahul Raj) అధికారులను ఆదేశించారు.
Crop Cultivation | పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని రాయపోల్ మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ సూచించారు.
Dragon Fruit | సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చి పెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలన్నారు మెదక్ ఏడీఏ విజయనిర్మల, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి.
Harish Rao | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి.. పల్లెలో గులాబీలా జెండాలు ఎగిరే విధంగా కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొం�
Toddy Adulteration | పాపన్నపేట మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తమ కొడుకు వద్ద లక్ష్మీ నగర్లో ఉంటూ.. అక్కడ కల్లు దొరకక, తీవ్ర మానసిక ఆందోళనకు లోనై.. ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
RTC Driver | మంగళవారం ఉదయం 7 గంటలకు జోగిపేట్ నుండి నర్సాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చండూర్ గేటు వద్ద సంకలో పాపను ఎత్తుకున్న మహిళ, మరో చిన్న పాపతో కలిసి బస్సును ఆపింది.
ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ఆ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించే రెండు రాష్ట్రాలకు చెందిన వాహన చోదకులు, ప్రయాణికులతో పాటు జహీరాబాద్ (Zaheerabad) మండలంలోని అల్గోల్, ఎల్గోయి, పొట్పల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందుల�