Jogu Ramanna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడారని ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు
ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్య�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఆ పార
మహిళ ల్లో ప్రధానంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) నివారణే లక్ష్యంగా హెచ్పీవీ టీకాను అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ టీ కాను గతనెల 28న కేంద్ర, రాష్ట్ర
భైంసా పట్టణంలోని నారాయణ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా ముందుగా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు.
జిల్లాలో ఇటీవల ఇండస్ట్రీయల్ పార్కు సర్వే, ఎయిర్పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు బోథ్ ఎమ్మెల్యే అ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు.
Kalyana Kanuka | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కల్వల శరత్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబానికి కళ్యాణ కానుక అందజేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ పంచాయతీలోని చొప్పరపల్లిలోగల అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.