MLA payal Shankar | బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జా వ్యవహారం బయటపడ్డదని తెలిసిందే. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) నెమ్మదిగా కొనసాగుతున్నది. దీనిపై పట్టణాలు, గ్రామాల్లో అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. జూన్ 25వ తేదీన ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 24వ తేదీ వ
చెన్నూర్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అపరిశుభ్ర దుస్థితిపై నాలుగు రోజుల క్రితం వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అది మరచిపోక ముందే గత శుక్రవారం అంతకుముందు చెన్�
మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తే, వాటిని ఆ శాఖలో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు స్వాహా చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లే(న
ఇంతకాలం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు రెండేసి ఓట్లు వేస్తూ.. రెండు రాష్ర్టాల సంక్షేమ పథకాలు పొందుతూ రాగా, ఇక ఆ విధానానికి స్వస్తి పలికే రోజు దగ్గరలోనే ఉన్నది. సర్(ప్రత్యేక సమగ్ర సవరణ) వ�
MLA Kova Lakshmi | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన అందించారని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి అన్నారు.
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్దేనని, కార్మికులు ఆయనను జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి పేర్కొన్నారు.
‘నన్ను చంపేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. హిట్లర్కు పట్టిన గతే ఆయనకు పడుతుంది.’ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
ఈ నెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షెట్టిపేటకు రానున్నారని, సర్కారు నిర్లక్ష్యంతో రెండు నెలల క్రితం మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పార్టీ పరంగా �
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత అధికంగా సోయా సాగవుతుంది. ఏటా వానకాలంలో ఈ పంటను పండిస్తుండగా.. ఈ సీజన్ ఒక లక్ష ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయకపోవడం�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ని