ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్ట్లపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూసింది. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించగా, ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కావడం బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల ఫలితమని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆదిలాబాద్ జిల్లా తాంసి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ
Sri Rama Navmi | శ్రీరామనవమి పండుగ సందర్భంగా కుభీర్ మండలంతో పాటు నిఘ్వ, పార్డి కె, పార్డి బీ, మాలేగాం, సోనారి తదితర గ్రామాలలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.
Sri Rama Navami | తాండూర్, మార్చి 27 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పల్లలకి సేవతో ప్రారంభమైన శోభాయాత్రలు పట్టణమంతా సందడి నింపా�
lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, చమురు నిల్వ లు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయనే వదంతులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరతతో వేకువ జాము నుంచే ఏజెన్సీల ఎదుట జనం
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును మంత్రి వివేకానందతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించి, ఎన్నిక నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాల
Missing Case | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామానికి చెందిన ఆల్క అక్షిత అనే 22 ఏళ్ల యువతి కనిపించకడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు.
Collector Harita | జైనూరు మండలం గౌరీ గ్రామంలో గల జైనూర్- లింగాపూర్ రహదారి మధ్యలో ఉన్న వంతెనను హై లెవెల్ వంతెనగా నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.