తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లగా, నేడు కాంగ్�
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హకు అత్యంత శక్తివంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హకు పొందాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు.
Veteran Cricket League | గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో సీనియర్ క్రికెట్ క్రీడాకారులు వినూత్న ఆలోచనతో పోటీలు నిర్వహించారు.
ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రతి ఒకరు ప్రశాంత జీవనం గడపాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ రెండో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభ�
ఆన్లైన్ బెట్టింకు బానిపై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో శనివారం చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాణా�
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో పత్తి, సోయా పంటలు అధిక వర్షాలతో నష్టపోగా.. మిగిలిన పంటలను విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. యాసంగి సాగు చేసి నష్టాన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతుభరోసా అందక, సకాలంలో ఎరువులు దొరకక సాగు కోసం అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు న్యాయంగా చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వ
Land Donation | మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రపల్లిలో మహిళా సమాఖ్య గ్రామ సంఘం భవనానికి భూమిని విరాళంగా అందజేయడం అభినందనీయమని ఏపీఎం శ్యామల అన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెటు.. కార్పొరేటర్ టికెట్ కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశమవుతున్నది. మొన్నటిక�
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోదెలలో ఓ చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే సమాచారంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు విచారణ చేపట్టారు.