Collector Rajarshi Shah | గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు.
Rathod Janardhan | వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు.
RS Praveen Kumar | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి సిగ్గులేకుండా టోల్ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు
BRS Leaders | ఎన్నో ఆశలతో అధికారాన్ని అప్పగిస్తే అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ అన్నారు.
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సమీపంలో కెనాల్ కాల్వలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు.
MLA Bojju Patel | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు.
BRS Protests | వందరోజుల హామీలు వెయ్యి రోజులైనా నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం చైర్మన్ ఆడే సురేష్ ఆరోపించారు.
Congress Failure | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ఆధ్వర్యంలో దస్తురాబాద్ మండల కేంద్రంలో రైతులకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.