ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ (సివిల్-వైమానిక దళ సంయుక్త విమానాశ్రయం) నిర్మాణానికి సం బంధించిన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, శాఖల సమన్వయ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి �
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గిరిజనులు అత్యధిక జనాభా ఉన్నారని, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు కల్పించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆరోగ్యశా�
Protest | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందు�
వర్షాకాలం ప్రారంభమై నెలన్నర పూర్తవుతున్నది. వరి నారుమడులు వేసి 35 రోజులవుతున్నది. వరి 30 రోజుల నారును నాటు వేసుకుంటే పంట ఎదుగుదలతో పాటు మంచి దిగుబడులు వస్తాయి.
ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, తెలంగాణ గురుకులాలు, ఆదర్శ కళాశాలల్లో మాదిరిగానే 2026-2027 ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం అల్పాహా�
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల పరిరక్షణే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో ఏర్పాటు చేసిన భారత �
బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని లక్ష్యంగా చేసుకొని సూటీలు, కార్ల డికీలు పగులగొట్టి నగదు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్ప
మారుమూల ప్రాంతాల్లో విడతలవారీగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకే ఎమ్మెల్యేగా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేరొన్నారు.
యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
Toli Ekadashi | నిర్మల్ జిల్లా కుభీర్తో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని మండల ప్రజలు ఉపవాసాలకు ఉపక్రమించి ఆలయాలను దర్శించుకున్నారు.