‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతు
కొనుగోలు కేంద్రాల్లో వ డ్లు తూకం వేసి 20 రోజులైనా మిల్లులు, గోదాములకు తరలించడం లేదని, ఓ వైపు వర్షాలు పడుతున్నాయని ఇంకెప్పుడు తరలిస్తారని అధికారులపై రైతన్నలు కన్నెర్రజేశారు.
ఆదిలాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక రసాభాసగా మారింది. కొన్ని రోజులుగా మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నిక కోసం ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలకు తెర లేపారు.
అకాల వర్షంతో తడిసిన వడ్లను ఎలాంటి తరుగులేకుండా, వెంటనే పూర్తి స్థాయిలో కొ నుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని మారె�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక�
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన తోటికోడళ్లు ఎల్మా పుష్పతబాయి(70), ఎల్మా సుశీలబాయి(63)లు మృతి చెందారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్, సారంగాపూర్, తాంసి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని నిన�
Farmers | “బాంబెన్ మీ కాల్మొక్తా.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింప�
సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగరేణి ప్ర�