ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లయీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన పది మంది లబ్ధిదారు�
దహెగాం మండలం చంద్రపల్లి పరిధిలోని పీకలగుండంకు చెందిన దుర్గం రామాంజనేయులు(19) విద్యుత్ షాక్తో ఆదివారం మృతి చెందాడు. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గిరివెల్లికి చెందిన కారు రాజన్న రా మాంజనేయులుకు ఫ
నస్పూర్లోని ఏఎస్ఆర్ఆర్ నగర్కు చెందిన ఎర్ర వెంకటేశ్ (26) శనివారం బైక్పై శ్రీరాంపూర్ కాలనీ నుంచి సీసీసీ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాన
కుభీర్ : ఆగస్టు 16: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మలేగాంవ్ గ్రామంలో చోటు చేసుకుందీ విషాదకరమైన ఘటన.
ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. అయితే కార్డుదారుల్లో సరైన అవగాహన లేకపోవడం, బాధ్యతారాహిత్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ�
స్వాతంత్ర పోరాటంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొనడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కాగజ్
మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వ
Nennela School | విద్యార్థులు తమ తమ పాత దుస్తులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. వేడుకలకు కొందరు పాత యూనిఫామ్తో వేడుకల్లో పాల్గొనగా.. మరికొందరు విద్యార్థులు మల్టీ కలర్ దుస్తులతో వచ్చారు.
ఆసిఫాబాద్ జిల్లా అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షురాలిని తొలగించాలంటూ సొంత పార్టీ నాయకులే గాంధీ భవన్ ముందు ధర్నా చేసి.. ‘నాన్ లోకల్ డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో’.. అని �
ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలోని పరేడ్ గ్రౌండ్తో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించ నున్న పంద్రాగస్టు వేడుకలకు స ర్వం సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ లో తెలంగాణ శాసన మండలి డి �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ స�