పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ�
నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఆర్థిక సమస్యతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సాలర్షిప�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు శనివారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో �
DEO Bhojanna | జీవితంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు పట్టుదలతో చదవాలని నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి దర్శనం భోజన్న సూచించారు.
Labor Codes | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నాలుగు లేబర్ కోడ్స్ చట్టాన్ని అమలుచేస్తుందని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు.
Smog | మండలాన్ని గత వారం రోజులుగా పొగ మంచు కమ్మేస్తుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పొగ మంచు కారణంగా వాహనదారులు రోడ్డు వెంబడి దారి కనబడకుండా పోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఆదివాసీ బిడ్డ, నిండు గర్భిణిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్కుమార్ దీప క్ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో నిర్
Suspension | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎస్ కృష్ణారావును ఐటీడీఏ అధికారులు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.