కుభీర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద శనివారం సోయా కొనుగోళ్ల టోకెన్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగింది. టోకెన్లు జారీ విషయాన్ని తెలుసుకొని శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వివిధ గ్రామాలకు చెందిన వ�
నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని, లేనియెడల ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం బీఆర్ఎ�
ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి పిల్లరు గుంతలో పడి చిన్నారి పుష్ప(5) మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్కు చెందిన ఆత్రం రాము-రేణు కలకు పక్ష
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిని చితకబాదిన ఘటన శనివారం చోటు చేసుకున్నది. బాధిత విద్యార్థిని తండ్రి సాయన్న వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో �
తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. దాదాపు 1500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను అధికారుల�
Welfare Schemes | సంక్షేమ పథకాల నిర్వహణను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేలా తీసుకొచ్చే జీవో 12ను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
Kasipeta | కాసిపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు శనివారం మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
Soya Tokens | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోయా టోకెన్ల జారీలో తోపులాట జరిగి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer)లో సోయా టోకెన్ల (Soyabeans) కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
మొంథా తుఫాన్ ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో వరి చేలు నేలకొరిగాయి. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామంలో రైతు వంగాల సాయికి చెంది�
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.