పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని ఉబ్బగుంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు యాదవ్, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబా�
మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బుధవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ప్రచారంలో పాల్గొని మాట్ల�
షాబాద్లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి
ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే కళ్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితుల్లో లేరని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని చిన్నసోలీపేట్�
రైతురాజ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు.
పరిశ్రమల ఏర్పాటుతో షాబాద్కు కొత్తరూపు వచ్చిందని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని గొల్లూరుగూడ గ్రామంలో పట్నం రాజేందర్రెడ్డ
ప్రభుత్వ నిధులతో మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కుర్వగూడలో రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న �
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామంలో శివా లయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పలువురు ప్రముఖులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు త�
తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని జమ్మూకశ్మీర్ ప్రజాప్రతినిధుల బృందం కితాబు ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్ గ్రామాన్ని జమ్మూకశ్మీర్కు చెందిన 43 మంది జిల్ల�