తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో సిరిసిల్ల జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపామని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఉద్ఘాటించారు.
పాలకవర్గ పదవీకాలం గడువు ము గుస్తున్నా.. అధికారుల తీరు మాత్రం మార డం లేదంటూ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. తాము ప్రతినిధ్యం వహిస్తున్న మండలాల్లో తమకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహించడంలో అంత్య
‘ఎందరో అమర వీరుల త్యాగానికి ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన రాష్ట్ర సాధన పోరాటం చారిత్రాత్మకం’ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనియాడారు. సిరిసిల్ల పట్టణంలో సోమవా
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్లో నిర్వహించిన రోడ్షోకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పోలియో చుక్కల పంపి�
జిల్లా కేంద్రంలో శుక్రవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలను పట్టణంలోని రాజకీయ పార్టీలు, కుల, కార్మిక, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కేక్లు కోసి.. స్వీట్లు పంచిపెట్టారు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో పూజలు చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ప్రజలకు న్యూ �
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా దవాఖానలో జరిగిన అభివృద్ధి కమిటీ స
‘ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఆగంకావద్దు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. ఆ రెండు పార్టీలు దొందుదొందే. కోట్లాడి సాధించుకున్న రాష్ర్టానికి కేసీఆరే శ్రీరా�
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో సాధించిన ప్రగతిని చూసి మరోమారు పనిచేసే ప్రభుత్వానికి పట్టంకట్టాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. గ్యారంటీ లేని వారంటీలతో వస్తున
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డామని, మళ్లీ ఆ రోజులు రావద్దని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల పా
యాసంగి వరి ధాన్యాన్ని ఊరూరా కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి వీ�