యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో కీలకమైన రెండు ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు సర్కార్ అడుగులు వేస్తుండడంపై ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా ని�
వైటీపీఎస్ కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ ఆపకుంటే ప్రజాపోరాటం తప్పదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఉదయ్కుమార్ హెచ్చరించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకుని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీ�
నల్లగొండ జిల్లాలోని వైటీపీఎస్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏ విభాగాన్నీ ప్రైవేట్ పరం చేయవద్దని, ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకెళితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు ఉద్యోగులమంతా కలిసి సమ్మె బాట పడతామని యాదాద్రి విద్యుత్�
YTPS Privatization | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యుత్తు ఉద్యోగులు మరో పోరాటానికి రెడీ అవుతున్నారు. విద్యు త్తు రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమబాట పట్టనున�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఏహెచ్పీ), కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్పీ) నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు జారీ చేసిన టెండర్ను రద్దు చేయ
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల
YTPS | లోటు విద్యుత్తు నుంచి మిగు లు విద్యుత్తులోకి తెలంగాణను తేవాలన్న సంకల్పంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో శ్రీకారం చుట్టి 80 శాతం వరకు నిర్మాణం పూర్తిచేసిన వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ వపర్ స్టే�