పీఆర్సీ, వైటీపీఎస్ (AHP- CHP) ప్రైవేటీకరణ, ఆర్టిజన్ ఉద్యోగుల APSEB సర్వీస్ రూల్స్, EPF నుండి GPF, శాంక్షన్ పోస్టులు తదితర 14 డిమాండ్ల విషయంలో విద్యుత్ ఉద్యోగ & ఆర్టిజన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్లో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు సోమవారం 35వ రోజుకు చేరాయి. వైటీపీఎస్లోని రెండ్లు ప్లాంట్లలో ప్రైవేటీ�
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద పలు గ్రామాల వాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెం, సాత్
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా గత నెల రోజులుగా ప్లాంట్ లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాజమాన్యం �
వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిరసిస్తూ టీజీపీఈఏ జేఏసీ పిలుపు మేరకు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో గత 22 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను రూ.255 కోట్లతో
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో కీలకమైన రెండు ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు సర్కార్ అడుగులు వేస్తుండడంపై ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా ని�
వైటీపీఎస్ కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ ఆపకుంటే ప్రజాపోరాటం తప్పదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఉదయ్కుమార్ హెచ్చరించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకుని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీ�
నల్లగొండ జిల్లాలోని వైటీపీఎస్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏ విభాగాన్నీ ప్రైవేట్ పరం చేయవద్దని, ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకెళితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు ఉద్యోగులమంతా కలిసి సమ్మె బాట పడతామని యాదాద్రి విద్యుత్�
YTPS Privatization | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యుత్తు ఉద్యోగులు మరో పోరాటానికి రెడీ అవుతున్నారు. విద్యు త్తు రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమబాట పట్టనున�