యదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రైవేటీకరించే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను మొదటిస
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వైటీపీఎస్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్లాంట్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజున కూడా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సం�
ప్రాణాలకు తెగించైనా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్ కలల ప్లాంట్ అయిన వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్లాంట్ ముందు బీఆర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన నల్లగొండ జిల్లా పరిధిలోని యాదాద్రి పవర్ప్లాంట్ (వైటీపీఎస్)ను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్పరం చేసేందుకే మొగ్గుచూపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంల�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్లోని యూనిట్-3లో ఈ నెల 10 నుంచి నిర్వహించిన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) బుధవారం విజయవంతంగా ముగిసింది. 800 మెగావాట్ల స�
YTPS | రాష్ట్రంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పపర్ స్టేషన్ (వైటీపీఎస్) రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషించనున్నది.
KTR | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విద్యుదుత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని కే�
Yadadri Power Plant | కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ విద్యుత్తు రంగంలో కేసీఆర్ స్వప్నం సాకారమైంది. ప్రతిష్ఠాత్మక యాదాద్రి పవర్ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమిం�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)కు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతల నుంచి టీజీ జెన్కో తప్పుకుంటున్నది. రెండో విడతలో నిర్మించిన ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ఇతరులక�
యాదాద్రి పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం నాడు గ్రామంలో ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. అవే అబద్ధాలు.. అవే అభాండాలను పదేపదే వల్లిస్తున్నారు. తాజా గా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యా�
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన వైటీపీఎస్ను దేవాలయంగా అభివర్ణించారు. ఈ ప్�
నల్లగొండ జిల్లా దామర్లచర్ల మండలం వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధ�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు