KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మి�
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ (వైటీపీఎస్)కు అవసరమైన అనుమతుల మంజూరులో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ తీవ్ర జాప్యం చేస్తున్నది.
దేశంలోని బొగ్గు ప్రాజెక్టులు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేసి, ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయడమే లక్ష్యంగా విదేశీశక్తులు పన్నిన కుట్రలపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ పర్యావరణ �
ఈనాడుకు కనిపించని ఎన్టీపీసీ జాప్యం గడువు పూర్తయ్యి రెండేండ్లు.. 90% పనులే ఇంకా ఏడాది సమయం కోరుతున్న ఎన్టీపీసీ రాష్ట్రంపై కేంద్ర సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం దాన్ని వదిలి వైటీపీఎస్పై ఈనాడు అక్కసు పన�