YSRCP | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇటీవల పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి చైర్మన్లకు వైసీపీ ఫి
Ambati Rambabu | ఏపీలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకేష్, పవన్తో హైదరాబాద్కు పోవాల్సిందేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారికంగా, అనధికారికంగా పొత్తులు పెట్టుకోవడం పవన�
Ambati Rayudu: వైఎస్సార్సీపీ అధిష్టానంతో విభేదాల కారణంగానే రాయుడు ఆ పార్టీని వీడాడని రాజకీయ విశ్లేషకులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వాళ్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వేళ...
AP News | పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని.. నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్నా అని తెలిపారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కో�
Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ‘అధికారికంగా’ అరంగేట్రం చేసి పట్టుమని పది రోజులు కూడా కాకముందే కాడి వదిలేశాడు.
Kapu Ramchandra Reddy | ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షాక్ తగిలింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కళ్యాణదుర్గం నుంచి టికెట్ నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున�
AP News | ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందన�
YSRCP MLA Anna Rambabu | 'ఇటీవల నేను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై జిల్లాలోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లా. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని దూషించారు. జిల్లా
AP Ministers | ఏపీలోని ఐదున్నర కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఏపీ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) వెల్లడించారు.
AP News | టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వి(యశ్) అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స�
JD Lakshminarayana | ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ�
Pawan Kalyan | ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ మండిపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్న తమ పార్టీ క
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. అనుకున
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీకి (YSRCP) ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి (Mangalagiri) ఆళ్ల రామృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.