Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలన
Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
Mudragada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ కు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రముఖ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.
YSRCP | ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన
AP Politics | ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ - జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. టీడీపీ - జనసేన కూటమిత�
AP MLA's | ఏపీకి చెందిన అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వ�
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
YSRCP | ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి �
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
YSRCP | రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కీలక మార్పులు చేస్తున్నది. గెలుపు గుర్రాలకే టికెట్ల ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే సిట్టింగ్
Kodali Nani | ఏపీలో చంద్రబాబును గెలిపించాలని హైకమాండ్ ఆదేశిస్తే రేవంత్రెడ్డి చచ్చినట్లు ఆ పని చేయాల్సిందేనని కొడాలి నాని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబులాగా సీఎం జగన్ ఎదరు చూడరని �