తనను చంపుతామని బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సై
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావనను తీసుకొచ్చిన సీబీఐ.. దర్యాప్తు �
YS Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుక�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైడ్రామా నడుస్తున్నది. వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. వివేకా హత్య కేసులో (Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar r
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణనను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. జనవరి 28న సీఎం జగన్ సోదరు డు, కడప ఎంపీ అవినాష్రెడ్డిని విచారించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు...
ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తూ రూపొందించిన ఓ బుక్లెట్ సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ�