దహెగాం మండలం చంద్రపల్లి పరిధిలోని పీకలగుండంకు చెందిన దుర్గం రామాంజనేయులు(19) విద్యుత్ షాక్తో ఆదివారం మృతి చెందాడు. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గిరివెల్లికి చెందిన కారు రాజన్న రా మాంజనేయులుకు ఫ
చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బడికోల్ భాస్కర్ రెడ్డ�
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వరదనీటిలో మునిగి ఓ వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరద పోటెత్తి హైదరాబాద్ బల్కంపేట్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద చెరువులా మారింది. పోలీసుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప�
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామానికి చెందిన అమరగొండ రాహూల్ (20) అనే యువకుడు పురగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.