రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచాల మండలం ఆరుట్లకు చెందిన చీమర్ల వంశీ(20) తన స్నేహితుడు బడే ప్రవీణ్తో �
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని కస్నాతండా గ్రామానికి చెందిన మహిళ సోమవారం విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మృతదేహంతో
ట్రైనింగ్ నిమిత్తం బైక్పై వెళ్తున్న యువకుడిని.. ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లార�
దేశ రాజధాని ఢిల్లీని వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అలాగే విద్యుదాఘాతానికి 25 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. 200కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మద్యం మత్తులో జరిగిన దాడిలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన ధనుశ్�
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో చందాపూర్కు చెందిన మహేశ్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్�
దేశంలో ఇటీవలి కాలంలో పిల్లలు, యువకులు కూడా గుండెపోటుతో కుప్పుకూలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ యువకుడు (25)గుండెపోటుతో మరణించాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్నది