మహబూబ్నగర్ను (Mahabubnagar) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించ�
మహబూబ్నగర్ రూరల్ మండలం కొటకదిర గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షిం�
మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్య లు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బ�
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ అంతరా యం కలగకుండా, ఆర్టీసీ ఆదా యం పెంచేందుకు పదుల సంఖ్య లో కమర్షియల్ దుకాణాలు ఏ ర్పాటు చేశారు. వీటికి ఆర్టీసీ అధికారులు టెండర్లు కూడా వేశారు. కాగా, ఆర్�
MLA Yennam | ‘ ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ ను అనుసరించు’ అనే మూడు ప్రధాన సూత్రాలతో జరుపుకునే పర్వదినం ఈస్టర్ పండుగని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆరు గ్యారెంటీలలో భాగంగా నాలుగు పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. జనవరి 26వ తేదీన ఆర్భాటంగా రైతు భరోసా, ఆత్మీ య భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్ల పథక
మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు.
పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్క�
ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం భూత్పూర్ రోడ్డులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఎమ
ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి గతంలో రెండున్నరేండ్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి మహబూబ్నగర్లో కనీసం రెండు పనులు కూడా చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. జిల్లా కే�
అధిష్టానం 45 మందితో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. ఇప్పటికే మొదటి విడుత కేటాయింపులో టికెట్లు దక్కని వారి నుంచి ఆగ్రహజ్వాలలు రగులుతుండగా.. తాజాగా రెండో విడుతతో
yennam srinivas reddy | కాంగ్రెస్కు బీ-టీమ్ అని బీజేపీ, బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ పార్టీలు భారత రాష్ట్ర సమితిపై బురదజల్లుతుంటాయి. కానీ వాస్తవానికి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎద�