బొంబాయి- దుబాయి-బొగ్గుబాయి.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్రం ఆవిర్భవించాక వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్లీ కళకళలాడినయ్. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది. రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మ
బాకుర్పల్లి బోరుమంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలగోసతో తల్లడిల్లుతున్నది. గతంలో పుష్కలమైన జలాలతో పసిడి పంటలతో తులతూగిన గ్రామం.. ప్రస్తుతం సాగుకు నీళ్లు లేక, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీర�
ఆర్టీసీ బస్సు గాడి తప్పుతున్నది. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్తో ఓవర్ లోడ్ సమస్య వేధిస్తున్నది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వన్పల్లి నుంచి సిరిసిల్లకు వెలుతున్న బస్సులో 110 మంది �
దాదాపు పదేండ్లు నీళ్లు, కరెంటుకు ఇబ్బంది లేకుండా గడిపిన రైతులు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సరిగా కరెంటు రాక.. బోరుబావుల్లో నీళ్లు లేక.. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి కన్న�
ఎల్లారెడ్డి మండలంలో (Yellareddypet) విషాదం చోటుచేసుకున్నది. మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో వంటచేస్తూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో మృతిచెందారు. ఈ నెల 19న బొమ్మ కంటి పద్మ (82) తన ఇంట్లో వంట చేస్తుండగా చ�
మట్టితో ఏకంగా చెరువును పూడ్చేసి పొలం చేసి దర్జాగా కబ్జా చేశారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన చెందిన ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలం అచ్చుకట్టే పనులను ఏఈ నిలిపేశారు.
Telangana | కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలా సాగు చేసుకున్న రైతు.. కాంగ్రెస్ ఏడాది పాలనలో అరిగోస పడుతున్నడు. ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు రాక ఆగమవుతుండగా, సర్కారు మరో భారం మోపుతున్నది.
KTR | ప్రభుత్వాన్ని నడపరాక, చేతకాక, పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవటం వల్లే పంటలెండుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఇది కాలం తెచ్చిన �
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జనరల్) మంజూ రు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈమేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్ర�
Yellareddypet | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 18 ఏండ్లుగా ఆయన చేస్తున్న సామాజిక సేవలకు జాతీయ ఖ్యాతి లభించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషన�
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటతోపాటు సిరిసిల్లలో దాదాపు ఐదు గంటలపాటు పర్యటించిన ఆయన, ఆయాచోట్ల దశాబ్ది