ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. లింగంపేట్లో కొన్నినెలల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో దళిత నాయకుడి దు�
BRS leader Yella Reddy | మే నెలలోనే సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా నది పరవళ్ళు తొక్కుతుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జూరాల నుంచి దిగువకు నీటిని వృధాగా విడుదల చేస్తున్నారని బీఆర్ఎస్ మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ�
న్యాయ ప్రాంగణం ఒక దేవాలయమని, ఆ పవిత్రతను కాపాడుకుందామని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్రావు, లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు బార్ అసోసియేషన్ వారధి లాంటిదన్నారు. చాలా
తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెవెన్యూ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎల్లారెడ్డిలో ఈ నెల 26న డబుల్
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బుధవా రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.. రోజు మాదిరిగానే విద్యార్�
పోచారం ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని జోన్ పరిధిలో యాసంగి పంటల కోసం ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి, ఇతర ప్రజా ప్రతినిధులు
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యుర్థులే దిక్కులేరని, అయినా పార్టీ నేతలు గెలుస్తామని కలలుగంటున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ ప�