కొవిడ్-19 సమయంలో పీపీఈ కిట్లు, మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పపై వచ్చిన ఆరోపణలను రిటైర్డ్ హైకోర్డు జడ్జి మైఖేల్ డీచున్హా కమిషన్ నిర్ధా�
BS Yediyurappa | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిబ్రవరిలో యడ్యూరప్ప తన కూతురుని లైంగికంగా వేధిండాని ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివన
దళితులకు బీజేపీలో చోటు ఉండదని.. ఒకవేళ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్లు పార్టీలో ఎప్పటికీ ఎదగరని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ బీజేపీకి చెందిన ఎంపీనే ఈ విషయం వెల్లడించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జా�
కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ రమేష్ జగజినగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Yediyurappa’s son Vijayendra | కర్ణాటక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. (Yediyurappa’s son Vijayendra) ప్రస్తుత అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్థానాన్ని ఆయన భర్తీ చేయను�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాషాయ పార్టీని టికెట్ల రగడ వీడటం లేదు. టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టార్ బీజేపీకి రాజీనామా చేశారు.
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్ప ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. అయితే రాష్ట్రమంతటా తిరిగి పార్టీన
దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2019లో తొలుత సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఆరు రోజులు, ఆ తరువాత కుమారస్వామి సర్కార్ను కూలదోసి గత మూడున్నరేండ్లుగా అక్కడ అధికారం చలాయిస్తున�
తనకు బదులుగా కొడుకును బరిలో నిలుపనున్న మాజీ సీఎం బెంగళూరు, జూలై 22: పరివార్వాద్, కుటుంబపాలన.. అంటూ ఇతరులపై విమర్శలు చేసే బీజేపీ నేతలు పలువురు వారసులను తయారు చేసే పనిలోపడ్డారు. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు కేబినెట్ హోదా తరహా సౌకర్యాలు కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ మంత్రి మాదిరిగా జీతభత్యాలు, ప్రభుత్వ వాహనం, అధికార నివాసం వంటి సౌకర్యాల�