భారత విదేశాంగ విధానంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ పూర్వ నేత యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. విదేశాంగ విధానాన్ని ప్రధాని మోదీ పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడం, విదేశాంగ విధానం మొత్తం తన చుట్టూ తిరి�
Yashwant Sinha | రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట�
Presidential Election | దేశ 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమత
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�
పార్లమెంటు, అసెంబ్లీ ప్రాంగణాల్లో నిర్వహణ పోలింగ్కు అన్ని రాష్ర్టాల్లో ఏర్పాట్లు పూర్తి న్యూఢిల్లీ, జూలై 17: 15వ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎంపీలు, �
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఆమ్ ఆర్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశార
ఆయనతో కలిసి జాతీయస్థాయిలో పోరాటం దేశంలో ప్రజా ఉద్యమం మొదలైంది రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తుల మధ్య కాదు..ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ ఇది ఆ తరువాత కూడా కొనసాగుతుంది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన�
బేగంపేటలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల హాజరు విమానాశ్రయం నుంచి 5 వేల బైక్లతో భారీ ర్యాలీ విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్జోష్ హైదరాబాద్/సిటీబ్యూరో, �
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అసాధ్యాలను సుసాధ్యం చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక
బేగంపేట విమానాశ్రయంలో సిన్హాకు స్వాగతం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వృద్ధ నాయకుడు వీ హన్మంతరావు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వచ్ఛందంగా మద్దతు తెల
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఎంఐఎం నేతలు మద్దతు పలికారు. శనివారం మధ్యాహ్నం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే�
Yashwant sinha | దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్