మండలంలోని ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద యాసంగిలో వరి పంటలు సాగు చేసుకున్న రైతులు వాటిని కాపాడుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. పంటలకు నీరందించడానికి అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన హోరెత్తించింది. కోటగిరి, వర్ని, మోస్రా, పొతంగల్, చందూర్, బోధన్, సాలూరా మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలింది.
యాసంగిలో సాగు చేసి న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎటుచూసినా చెరువు లు, కుంటలు, కాల్వలు వట్టిపోయాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గాయి.
మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో యాసంగిలో వేసిన వరి పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. పెట్టుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రైతులు పంటలు పండించుకోవడానికి �
కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో కాల్వల్లో నీళ్లు లేక చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ బోరుమంటున్నాయి. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. చేతి కందే దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుక�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం కన్నీళ్లు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో నీళ్లు ఎండిన రైతు చిమట �
జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. తగ్గిన భూగర్భ జలాల తో కండ్ల ముందే వరి పంట ఎండుతుండడంతో అన్నదాతకు కన్నీళ్లు వస్తున్నా యి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోతుండ డంతో అతడి పరిస్థితి వ�
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు లేక తాగు, సాగునీటికి కష్టంగా మారింది. యాసంగిలో వేసిన వరి పంటలు చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. వాటికి ప్రాణం పోసి బతికించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సాగునీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.