యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల ను�
Transfer | యాదగిరిగుట్టలో(Yadagirigutta) ప్రొటోకాల్ వివాదంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆలయ ఈవో రామకృష్ణారావుపై(Ramakrishna Rao) ప్రభుత్వం బదిలీ(Transfer )వేటువేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ కితాబునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంభూ పంచనారసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూ�
తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలకు అన్నీ సమస్యలుగానే ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మారింది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు, పట్టణాలు కొత�
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ధనుర్మాసోత్సవం ప్రారంభంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం తో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Minister Dayakar Rao | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తులు మాఢవీధుల నుంచి రూ.150 దర్శనానికి వెళ్తున్న సమయంలో ఎండా, వానతో ఇబ్బంది పడుతు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శనివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేప
ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతున్నది.