నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
యాదాద్రి భువనగిరి : యాదాద్రి గుట్టకు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతలోని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు స్వప్న ఒక హ్యండ్ బ్యాగును గుర్తించి వెంటనే ఉన్నతధికారుల కు సమాచారం
యాదాద్రి : భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే, యాదాద్రిని కట్టిన నవయుగ భక్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల స్పందన కొనసాగుతున్నది. పలువురు దాతలు తమకు తోచిన విరాళాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఎలక్టిసిటీ
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్న ప్రతికట్టడం కృష్ణశిలలతో నిర్మితమయ్యే విధంగా వైటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యాదాద్రి ప్రధానా�
సీఎం కేసీఆర్ దార్శనికత..దక్షత కృష్ణ శిలల కమనీయతం..యాదాద్రి నిర్మాణం 2.5 లక్షల టన్నుల గురుజపల్లి కృష్ణశిల 4.30 ఎకరాల్లో ఆలయ నిర్మాణం గానుగ సున్నం, కారక్కాయ, బెల్లం మిశ్రమం యాలీ పిల్లర్ల సోయగం మకుటాయమానంగా సప్�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో ప�
యాదాద్రి : కరివెన సత్రం కాదు అన్నార్తులకు ధర్మక్షేత్రమమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. దేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలను నెలకొల్పాలని ఆకాక్షించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర్సి�