యాదగిరిగుట్ట (Yadagrigutta) లక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి ఆలయంలో నిర్వహించిన గిరిప్రదక్షిణ నిర్వహించారు. గిరిప్రదక్షిణలో సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావ�
రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింప�
‘యాదగిరిగుట్ట దేవస్థానంలో అకౌంటెంట్ సెక్షన్లో కంప్యూటర్ ఆపరేటర్ శాశ్వత ఉద్యోగం. బీటెక్ చదివితే చాలు.. నెలకు రూ.40వేల జీతం. ఇంటర్వ్యూ, పరీక్ష లేకుండా దేవాదాయ శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి నేరుగా ఇంటి
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టుబోర్డు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ ఆ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు.
యాదగిరిగుట్ట ఆలయాన్ని దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. దేశంలో ఎత్తయిన స్వర్ణగోపురం యాదగిరి నృసింహస్వామిదే కావడం తెలంగాణకు గర్వకా�
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వానికి తెరలేపాడు. గుట్టపైన కొత్తగా దుకాణాలకు అనుమతి ఇప్పిస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ దందాలో మొదట 50 లక్
గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గాన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు.
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు ఈఈ ఊడెపు రామారావు సస్పెండ్ అయ్యారు. కొండపైన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అవినీతికి పాల్పడినట్టు నిరూపణ కావడంతో సస్పెండ్ చేసినట్టు ఈవో భాస్కర్రావు వెల్లడించారు.
యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల ను�
Transfer | యాదగిరిగుట్టలో(Yadagirigutta) ప్రొటోకాల్ వివాదంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆలయ ఈవో రామకృష్ణారావుపై(Ramakrishna Rao) ప్రభుత్వం బదిలీ(Transfer )వేటువేసింది.