Income | యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ. 31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉన్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ముఖ్య నేతలు అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ఆదివారం స్వామిని దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందడమే కాదు.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం, స్వామివారి ఆరగింపుకి అందజేసే బోగాలు, భక్తులకు అం�
సామాన్యుల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథాన్ని కొనసాగిస్తూనే ఉమ్మడి జిల్లా అభివృద్ధ్దికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు�
యాదగిరిగుట్ట ఆలయంలో సోమవారం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వయంభునారసింహుడిని మేల్కొలిపి భక్తిశ్రద్ధలతో సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు.. తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం పంచామృతాలత
Minister Pinipe Viswarup | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఏపీ రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు నరసింహస్వా
Krishnashtami | యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
యాదాద్రి, జూలై 26 : ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు. 30 ర�
నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
యాదాద్రి భువనగిరి : యాదాద్రి గుట్టకు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతలోని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు స్వప్న ఒక హ్యండ్ బ్యాగును గుర్తించి వెంటనే ఉన్నతధికారుల కు సమాచారం
యాదాద్రి : భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే, యాదాద్రిని కట్టిన నవయుగ భక్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర�