యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల స్పందన కొనసాగుతున్నది. పలువురు దాతలు తమకు తోచిన విరాళాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఎలక్టిసిటీ
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్న ప్రతికట్టడం కృష్ణశిలలతో నిర్మితమయ్యే విధంగా వైటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యాదాద్రి ప్రధానా�
సీఎం కేసీఆర్ దార్శనికత..దక్షత కృష్ణ శిలల కమనీయతం..యాదాద్రి నిర్మాణం 2.5 లక్షల టన్నుల గురుజపల్లి కృష్ణశిల 4.30 ఎకరాల్లో ఆలయ నిర్మాణం గానుగ సున్నం, కారక్కాయ, బెల్లం మిశ్రమం యాలీ పిల్లర్ల సోయగం మకుటాయమానంగా సప్�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో ప�
యాదాద్రి : కరివెన సత్రం కాదు అన్నార్తులకు ధర్మక్షేత్రమమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. దేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలను నెలకొల్పాలని ఆకాక్షించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర్సి�
1,785 గ్రాముల మేలిమి బంగారం వినియోగం యాదాద్రి, డిసెంబర్ 17: యాదాద్రీశుడి ఆలయ ముఖమండపం స్వర్ణకాంతిమయం కానున్నది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగ�
యాదాద్రి : యాదాద్రీశుడి ముఖమండపం స్వర్ణకాంతులమయం కానుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులను శుక్రవారం వైటీడ
యాదాద్రి : లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూల�
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్ గాజులరామారంలో సోమవారం జరిగిన ఇంటర్నేషనల్ పావలిన్ 4వ జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలో గోల్డ్, సిల్వర్ �
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సభ్యులతో కలిసి యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుతంగా ఉందని రా
యాదాద్రి : వెయ్యేండ్లు గుర్తుండేలా.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. భక్తులకు సకల వసతులు కల్పించేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగ�