యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉందని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించినట్టు ఈవో భాస్కర్రావు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. గతంతో పోలిస్తే ఆలయ ఆదాయం కూడా రెండింతలు అయ్యింది. మరోవైపు భక్తులకు ఇబ్బందులు లేకుండా స�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శృంగార డోలారోహణంతో పరిపూర్ణమయ్యాయి. విశ్వక్సేన, పుణ్యాహవాచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తివాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని బర్కత్పుర యాదగిరిభవన్ నుంచి గురువారం ఉదయం 30వ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవస్థాన అను�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి బుధవారం సాయంత్రం దర్బార్ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి ప్రధానాలయం ముఖ మండపంలో వేంచేపు చేసి నాలుగు వేదాలు పారాయణం �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను వచ్చే నెల 5నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పాతగుట్ట ఆలయంలో
బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. బుధవారం సాయంత్రం స్వామి వారిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండకింద గండి చెరువులోకి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. కొండకండ్ల గ్రామంలోని 15వ ప్యాకేజీ క్రాస్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం నీటిని విడుదల చ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మూడోరోజు సోమవారం స్వామివారికి నిత్యారాధనల అనంతరం ఆలయ మొదటి ప్రాకార మండపంలో తిరుప్పావై గోష్టి నిర్వహించార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తులు మాఢవీధుల నుంచి రూ.150 దర్శనానికి వెళ్తున్న సమయంలో ఎండా, వానతో ఇబ్బంది పడుతు