వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ నెల 14న రాయగిరి నుంచి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దే
యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సినీ నటుడు సుమన్ కితాబునిచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం నిత్య పూజల అనంతరం స్వామివారిని శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణ�
ఉదయం వటపత్రశాయిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావాహ్నిక, �
పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. మేళతాళాలు, వేద పండితులు, అర్చకులు, పారాయణికుల వేదఘోష, భక్తుల జేజేల నడు�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్భవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్ట కొండపైన గ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి నూతనాలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగడించ బోతుందని తెల�
యాచారం, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మూలవిరాట్ దర్శ
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం అందజేత నియోజకవర్గం తరఫున త్వరలో మరో కిలో.. యాదాద్రి, నవంబర్ 26: ఇరవై రెండేండ్ల క్రితం యాదాద్రి లక్ష్మీనరసింహుడికి కానుక �
Justice Subhash Reddy | యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా
అద్భుత క్షేత్రంగా ఆవిష్కరణ వీడియోను షేర్ చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃనిర్మాణం, ప్రారంభంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్�