షియామి ఇండియాకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ 5551 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసిన నేపధ్యంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్న కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది.
మీరు షియామి స్మార్ట్ఫోన్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే..లేకుంటే కొన్ని షియామి ఫోన్లలో పేమెంట్ వ్యవస్ధ లోపాలు బయటపడటంతో భారీ రిస్క్ పొంచిఉన్నట్టే.
దేశీయ మార్కెట్లో 20% వాటా న్యూఢిల్లీ, ఆగస్టు 4: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం షియామీ.. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చూపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో అమ్మకాలు గతంతో పోల్చి�
న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగం�
Samsung | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిప
Redmi Note 11S | జియోమీకి చెందిన రెడ్మీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ నుంచి నోట్ 11ఎస్ స్మార్ట్ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ లాంచ్కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచ్ డేట్ను రెడ
హైదరాబాద్, జనవరి 19: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ హ్యాపి మొబైల్స్ స్టోర్స్లో షియోమీ 11టీ ప్రొ 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. షియోమి భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు హ్యాపి మొబైల్స్ వ�