రూ.653 కోట్ల కోసం నోటీసు ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీకి కేంద్ర ప్రభు త్వం రూ.653 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత నోటీసునిచ్చింది. షియామీ ఇండియా యూనిట్లో
న్యూఢిల్లీ : షియోమి వచ్చే ఏడాది ఆరంభంలో రెండు మినీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. రెండు మినీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని రాబోయే నెలల్లో వీటిని లాం
న్యూఢిల్లీ : త్వరలో లాంఛ్ కానున్న షియోమి 12 క్వాల్కాం న్యూ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుందని తెలుస్తోంది. ఆన్లైన్లో ఈ డివైజ్కు సంబంధించిన పల�
హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తమ వినియోగదారులకు అభిరుచులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను అందిస్తుంది. ఈ సంస్థ కొత్త సాఫ్ట్వేర్ అప్ డేట్ లను అందిస్తూ వినియోగదారులను ఆకట్ట�
రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్ | ఎప్పుడెప్పుడా అని స్మార్ట్ఫోన్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే రాబోతోంది. రెడ్మీ
సరికొత్త ఫీచర్లు, డిజైన్తో రానున్న బ్లాక్ షార్క్ 4ఎస్ | ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోమీకి చెందిన సూపర్ స్టైలిష్ మోడల్ బ్లాక్ షార్క్ నుంచి సరికొత్త వేరియంట్ ఫోన్
విల్నియస్: ఓ దేశ ప్రభుత్వమే చైనా ఫోన్లను విసిరి కొట్టండి అంటూ తమ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులోనూ వాటిని కొనుగోలు చేయకూడదని తేల్చి చెప్పింది. లిథుయేనియా ప్రభుత్వం ఇ�