చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ( Xiaomi ) రెడ్మీ నోట్ 10 సిరీస్లో నా లుగో ఫోన్ రెడ్మీ నోట్ 10ఎస్ను మే 13న భారత్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. రెడ్మీ నుంచి మరో కొత్త ప్రొడక్ట్న
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ.. స్మార్ట్టీవీల రంగంలోనూ దూసుకెళ్తోంది. అత్యంత ఖరీదైన స్మార్ట్టీవీని షియోమీ భారత్లో ఆవిష్కరించింది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిప�
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ భారత్లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2021 సేల్ను నిర్వహించనుంది. ఆరు రోజుల పాటు జరిగే సేల్ ఏప్రిల్ 13తో ముగియనుంది. ఆన్లైన్ సేల్ సమయంలో యాక్సిస్ బ్�
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. Mi మిక్స్ ఫోల్డ్ పేరుతో ఈ ఫోన్ను ప్రపంచమార్కెట్లోకి విడుదల చేసింది. ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లేను కలి
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ కొత్త కొత్త ప్రొడక్టులను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో Mi 11 సిరీస్లో ఒకేసారి మూడు మోడళ్లు Mi 11 ఆల్ట్రా, Mi 11 ప్రొ, Mi 11 లైట్ 5Gలను సోమవ
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ పలు ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆరంభంలోనే మిగతా కంపెనీల కన్నా ముందే కొత్త కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసిన షియోమీ అదే జోరు కొనసాగ
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ Mi 10 సిరీస్లో మరో సరికొత్త మోడల్ను ఆవిష్కరించింది. షియోమీ Mi 10S స్మార్ట్ఫోన్ను చైనాలో విడుదల చేసింది. 108MP క్వాడ్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ప్రత్యేకత. 8GB+128GB వేరియంట్