అన్ని కాలేజీల విద్యార్థులకు అధ్యాపకులు నీటి నిర్వహణ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సైంటిస్టు డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ అన్నారు.
పద్యానికి 1200 ఏండ్లు నిండాయని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, కవి చల్లా శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తారా ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్య
అన్ని కాలాల్లో నీటిని పొదుపు చేయాలని, నీటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒకరిదని బాలవికాస ప్రతినిధి రెహమాన్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురసరించుకొని శుక్రవారం శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో జిల్
వేసవికాలం పట్ణణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించడానికి భూగర్భ జలాలపై ప్రత్యేక దృషి సారించాలని సాగునీటి పారుదల శాఖ అదనపు కార్యదర్శి, భూగర్భ జలశాఖ డైరెక్టర్ శంకర్ సూచించారు. భూగర్భ జలాల నిర్వహణకు త�
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం,
నీటి సంక్షోభం తలెత్తకూడదంటే పొదుపుగా నీటి వాడకంతో పాటు శుద్ధి చేసిన నీరు పునర్వియోగం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని మంగళవారం ఘనం�
నాడు.. ఎక్కడ చూసినా నీటి కరువు.. ఎండిన చెరువులు..పారని కాలువలు.. అడుగంటిన భూగర్భ జలాలు..చివరి ఆయకట్టుకు నీరందక రైతన్న కష్టాలపాలు.. నేడు.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ ఓ నీళ్లకుండ అయ్యింది.
ప్రపంచ జలదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరా
జలం ప్రాణికోటికి జీవనాధారమని, ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్ర�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, భవిష్యత్ తరాలకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న�
తెలంగాణలో బహుముఖ వ్యూహాలు కాలుష్యకారకాలు చేరకుండా చర్యలు ఇసుక అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన వినియోగంలోనూ వినూత్న పద్ధతులు నేల కోతకు గురికాకుండా మొక్కల పెంపకం కురిసిన ప్రతి �
ఖైరతాబాద్, : జల వనరులను జాగ్రత్తగా వాడుకుంటేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ, జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం ది ఇని స్టిట్యూషన్ ఆఫ్ ఇ�
అమీర్పేట్ : జీవజలమైన నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్ర
Save Water| నీటి ఆదాలో ఈమెను మించిన వారు ఉండరేమో! మిషన్ భగీరథ నీళ్లు కావాల్సినన్ని వస్తున్నప్పటికీ పొదుపుగా వాడుతున్న ఈమె అందరికీ ఆదర్శనీయమే!