KTR | వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలక్షణమైన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న పంటలకు అద్దం పడుతున్న ఫొటోలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించ
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో స్టాఫ్ ఫొటో జర్నలిస్టులకు ఫొటో పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు తె�
ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ�
మనిషి జీవితంలో మనోఫలకంపై చెరగని జ్ఞాపకాల గురుతులు ఎన్నో. చెరిగిపోయే జాపకాలు మరెన్నో. రెప్పపాటు కాలంలో జరిగిపోయే ఎన్నెన్నో జ్ఞాపకాలను శాశ్వతంగా పదిల పరిచే అవకాశం ఒక్క ఫొటోగ్రఫీకే ఉంది. ‘కన్ను తెరిస్తే జ�
చరిత్రను కండ్లకు కట్టినట్లు సజీవంగా చూపేదేదైనా ఉందంటే అది ఒక్క ఫొటోగ్రఫీ మాత్రమే.. మన ముందు తరాలవారు, ఆ ముందు తరాల వారు ఎలా ఉన్నారనడానికి సాక్ష్యం ఈ ఫొటోలే. ఫోటో ఒక జీవం లేని సాక్ష్యం. చాలా సందర్భాల్లో ఫొటో
కాలంతో పాటే జ్ఞాపకం చెదిరిపోతుంది.. కానీ ఛాయాచిత్రంలో నిలిచిపోతుంది.. మనసు బాగాలేనప్పుడు ఫొటో ఆల్బమ్ను తిరిగేయండి చాలు. ఒక్కసారి మీ మూడ్ మారిపోతుంది. మధుర జ్ఞాపకాలు మీ ముందు కదలాడుతాయి.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఏ), రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలను శుక్రవారం ప్రకటించారు.
ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే మరుక్షణం మాయమవుతుంది.. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి, భద్రంగా బంధించి ఉంచేదే ఫొటో! కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫొటో కళ్లగడుతుంది.
ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో (World photography day) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను (Photo Exhibition) రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) ప్రారంభించారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంయుక్తాధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ రాష్�
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలుగా నిలిచిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఫొటోగ్రాఫర్లు గడసంతల శ్రీనివాస్, ఎం.గోపీకృష్ణ, �
చెదరని జ్ఞాపకాలకు, మధుర స్మృతులకు ఆధారం ఫొటో. మనసుకు నచ్చిన, హత్తుకునే చిత్రాలను కెమెరాలో బంధించి, పదికాలాల పాటు పదిలంగా దాచుకోవచ్చు. మది పలికే ఎన్నో భావాలు ఒక చిత్రం చెబుతుంది. ప్రతి ఫొటో వెనుక ఓ అనుభూతి.. �
హైదరాబాద్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. బంగారు తెలంగాణ, పల్లె, పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తా చిత్రం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక