ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికే ముప్పుగా మారిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న అ�
ఈనెల 16న ప్రపంచ దేశాల నుంచి పాలమూరు జిల్లా పర్యటనకు 22 మంది సుందరీమణుల వస్తున్నారని జోగుళాంబ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరి పర్యటన నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.
శ్రీమంతులు అడ్డాగా భారత్ మారిపోతున్నది. ప్రతియేటా దేశవ్యాప్తంగా బిలియనీర్లు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను భారత్లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడ
ప్రపంచ దేశాలు ప్రశంసించేలా హైదరాబాద్ను కేసీఆర్ అభివృద్ధి చేశారని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మాల్
తెలంగాణ, తమిళనాడులో పర్యావరణహితమైన విధానాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, గ్రీన్ కవర్ కూడా భారీగా పెరిగిందని, గ్లోబల్ సిటీగా ఎదిగేందుకు పునరుత్పాదక, సహజ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే ప్రణాళికలను �
లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా డెంగీ జ్వరానికి విరుగుడు హైదరాబాద్ వేదికగా తయారు కానున్నది.
ప్రపంచవ్యాప్తంగా యువత ప్రాముఖ్యతతోపాటు వారి గళాన్ని తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితి ఏటా వివిధ కార్య క్రమాలను నిర్వహిస్తున్నది. ప్రపంచ స్థాయిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్రియలలో యు వత భాగస్వామ్యాన్ని �