World Athletics Championships : ఆసియా దేశం చైనా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. నిరుడు 19వ ఆసియా క్రీడ(Asian Games)లను నిర్వహించిన చైనా తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ -2027 (World Athletics Championships)హక్కులను ద
రాబోయే 10-15 ఏండ్లలో మన దేశం క్రీడల్లో సూపర్ పవర్గా ఎదుగడం ఖాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ జెస్విన్ అల్డ్రిన్ లాంగ్జంప్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల లాంగ్జంప్లో జెస్విన్ 8.0మీటర్ల దూరం లంఘించి దూకాడు.
Neeraj Chopra | బుడాపెస్ట్(హంగరీ) వేదికగా ఈ నెల 19 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్చోప్రా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. మెగాటోర్నీలో భార�
టోక్యో ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రా.. ఆ మెగాటోర్నీ తర్వాత కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ పటంపై భారత కీర్తిని పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో కూడా సత్తా చాట
ఫైనల్ చేరిన నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ వచ్చాడు.. విసిరాడు.. వెళ్లాడు..అంతే ఒకే ప్రయత్నంలో ఫైనల్కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావ�
వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) 2022లో 3000 మీటర్ల స్టీపిల్ఛేజ్ను భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే 11వ స్థానంలో ముగించాడు. ఈ విభాగంలో ఫైనల్ చేరిన అవినాష్.. 8:31.75 నిమిషాల్లో రేస్ ముగించాడు. మొరాకోకు చెంద�