ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�
చేయని తప్పునకు నిమ్స్ కార్మికుడిని పోలీసులు చితకబాదారు. చివరకు తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో అతడిని నిర్లక్ష్యంగా ఆస్పత్రి గేటు ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ అవమానీయ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరి�
Toll Plaza Employee Tossed In Air | టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు టోల్ బూత్ నుంచి కారు వేగంగా దూసుకెళ్లింది. అడ్డుగా వచ్చిన టోల్ బూత్ ఉద్యోగిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కారు బానెట్పై �
నిబంధనలకు విరుద్ధంగా పురాతన గోడను కూల్చివేస్తుండగా కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనిలయ ఎంక్లేవ్ సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్లో సో�
Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓ శునకానికి ఇచ్చిన బిస్కెట్ను అది తినేందుకు నిరాకరించగా అదే బిస్కెట్ను పార్టీ కార్యకర్తకు ఇచ్చారని వైరల్ అవుతున్న వీడియోపై బీజేపీ ఘాటుగా స్పంద�
హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�
64 ఏండ్ల రెస్టారెంట్ వర్కర్ బర్త్డేను ఘనంగా నిర్వహించడం ద్వారా సహోద్యోగులు తోటి కార్మికుడికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంద�
షార్ట్ సర్క్యూట్, ఆపై గ్యాస్ లీక్ కావడంతో మలక్పేట్లోని ఓ హోటల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మలక్పేట ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలోని స�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �
Hindys Pharma | చిట్యాల మండలం వెలిమినేడు హిందీస్ కంపెనీలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికుడు మృతిచెందారు. గత నెల 24న హిందీస్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే.