జీవితంలో అత్యధిక సమయం పని చేయడానికే వెచ్చించాలనేవారి జాబితాలోకి నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా చేరారు. ‘బిజినెస్ స్టాండర్డ్' నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పని చేయకపోవ�
Bodhan Sub Collector | విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అన్నారు.
Parthasarathy | యువకులు అదృష్టం పై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు, అద్భుత విజయాలు సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి (Parthasarathy ) అన్నారు.
Minister Sabitha Reddy | కష్టపడే వ్యక్తులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy ) అన్నారు.
కష్టపడితేనే నేటి కాలంలో భవిష్యత్ ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మాదాపూర్లోని న్యాక్ ఆడిటోరియంలో సోమవారం సీడీఐ (కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్), బీఏఐ, న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్�
దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నా�
ప్రణాళికతో చదివితే తప్పక విజయం వరిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం అంకితభావంతో సాధన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతకు కామార
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు 91వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారని, పట్టుదలతో శ్రమించి ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుని�
నిరాశ, నిస్పృహలను ధరిచేరనివ్వకుండా, ఏకాగ్రతతో చదివితే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ పార్థసారథి యువతకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మంద�
ఆరు నెలలు కష్టపడితే ప్రభుత్వ ఉదోగ్యం సాధించవచ్చని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ డీటీసీ (జిల్లా శిక్షణ కేంద్రం)లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో ఎస్�
ఉద్యోగం సాధించేవరకూ విశ్రమించొద్దని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ స�
సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్
విద్యార్థులు కష్టపడి చదివితే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలనూ పర�
నిరుద్యోగ యువత కలల సాకారానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నది. మునుపెన్నడూలేని విధంగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తున్నది. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. న�
ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి భద్రత ఇస్తుందని,సమాజంలో గౌరవం పెంచుతుందని పలువురు అధ్యాపకులు అన్నారు. ఇష్టపడి కాదు..కష్టపడి చదివితే కొలువు సులువుగా సాధించొచ్చని సూచించారు. గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర పోటీ పరీక్�