కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు.
Lok Sabha | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును (Womens Reservation Bill) కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అభియ
Lok Sabha | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్సభ (Lok Sabha)లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)ను కేంద్రం ప్రవేశపెట్టింది.
Minister Sathyavathy Rathod | జనాభాలో సగమైన తమకు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సైతం అమలు చేయాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత ఉద్యమం వృథాకాలేదని, కవిత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మం�
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�
Parliament Sessions : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ(Cabinet Meeting) ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సెషన్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ముఖ్య నే
ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడమే ప్రజాస్వామ్యం అన్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఆయన నిర్వచనం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా వర్తిస్తుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంల�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ 2010లో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభ కూడా ఆమోదిస్తే, మహిళా సాధికారత దిశగా అడుగులు పడ�
అఖిలపక్ష సమావేశానికి అధికార బీజేపీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుపై పట్టుబట్టాయి. ఏండ్లుగా ఆమోదానికి నోచుకోని బిల్లును ఈ సమావేశా�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్సాగర్ విమర్శి�
మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఈడీ నోటీసులు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా న�
మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు దేశంలోని కీలకమైన అంశాలపై కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏ వైఖరీ లేని ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.