అఖిలపక్ష సమావేశానికి అధికార బీజేపీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుపై పట్టుబట్టాయి. ఏండ్లుగా ఆమోదానికి నోచుకోని బిల్లును ఈ సమావేశా�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్సాగర్ విమర్శి�
మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఈడీ నోటీసులు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా న�
మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు దేశంలోని కీలకమైన అంశాలపై కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏ వైఖరీ లేని ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మద్దతును కూడగడతామని బీఆర్ఎస్ ఎన్
త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును (Wome
మహిళలపై దాడి చేయడం ఆపాలని బీజేపీకి (BJP) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్ కూడా కొట్ల
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం చేసి పంపారు. బీఆర్ఎస్, బీజేడీ లాంటి ఎన్నో పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీల నాయకు�
స్త్రీ విద్య, సమానత్వం ఆకాంక్షించిన వారిలో అగ్రగణ్యుడు అంబేద్కర్. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు. రాజ్యాంగ రచన సమయంలో హిందూ కోడ్ బిల్లును పక్కాగా పార్లమెంట్కు సమర్పించారు. �
మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత్ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత చేపట్టిన పోరాటానికి ఎన్ఆర్ఐ మహిళలుగా తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల