ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ హరి సంధ్యారాణి ఆధ్వర�
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో శుక్రవారం చేపట్టిన దీక్షకు ఎంపీలు నామా, వద్దిరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వా�
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
Naresh Gujral | ఇన్నేండ్లయినా మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయమని అకాలీదళ్ నేత నరేష్ గుజ్రల్ (Naresh Gujral) అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళా బిళ్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత బీజేపీపై (BJP) ఉందని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Sitaram Yechury | మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు.
MLC Kavitha | జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women's Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఢిల్లీలోని జంతర్మంతర్లో (Jantar mantar) నిరసన దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రి�
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టనున్న ధర్నాకు వివిధ వర్గాలు మద్దతు ప్రక టిస్తున్నాయి.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు భారత్ జాగృతి అధ్యక్షురాలు,