పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మరో యు వతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన కామారెడ్డి జిల్లాకు చెందిన సురేఖనాయక్ తాను ఉంటున్న హాస్టల్లోని ఫ్యాన�
కులకచర్ల : అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వమని తెల్చి చెప్పడంతో మనస్థాపానికి గురైన మహిళ కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జ�
శంకర్పల్లి : కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్వర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తి గ్రామా
మైలార్దేవ్పల్లి : ఆర్ధిక ఇబ్బందులతో మహిళ మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మహబుబ్నగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన ఆంజ
మారేడ్పల్లి : గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమ్ముగూడ-సనత్నగర్ రైల్వే ట్రాక్ పై గ�
మెహిదీపట్నం : కుటుంబసమస్యల కారణంగా ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి కథనం ప్రక�
నందిగామ : ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన ఎరగాని రమేశ్, భార్య �
బండ్లగూడ : అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ని అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకార�
కూతురుతో సహా తల్లి ఆత్మహత్య | మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికంగా ఉ�