శాంతిభద్రతల్లో హైదరాబాద్కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలతో పరిఢవిల్లిన హైదరాబాద్.. దేశంల
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయమని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు కార్యాలయంలో చైల్డ�
రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, శ్రేయస్సును పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్... మై చాయిసెస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్), ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఎన్జీవోలతో గురువారం చేతులు కలిప�
మహిళలు, పిల్లల రక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. లైంగిక దాడులు, వేధింపులకు గురైన వారికి అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా భరోసా కేంద్రాలను నెలకొల్పింది. జెమిని ఎడిబుల్, ఫ్యాట్స్ ఇండియా ల
మహిళల భద్రత కోసం పోలీస్ వ్యవస్థలో నూతన సంస్కరణలు చేపట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో మీ భద్రతే.. మా బాధ్యత అన్న నినాదంతో ముందు
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( secunderabad railway station )వద్ద రాత్రి సమయంలో మహిళలకు సురక్షితమైన రవాణాను(ఆటో లేదా క్యాబ్) ఏర్పాటు చేయాలని కోరుతూ హర్షిత అనే ఓ నెటిజన్ రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
దేశ రాజధాని నగరంలో మహిళలకు లభిస్తున్న భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తానే వేధింపులకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెను వేధించడమే కాకుండా త�
ఎవరి ఆసరా లేకుండా వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అభాగ్యులైన ఒంటరి మహిళలు, వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళలకు మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో ర
మహిళల భద్రత.. పోలీసుల బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు షీటీమ్లపై అవగాహన కల్పించారు. సందర�
ఓ మహిళా! నీ చేతులే నీ ఆయుధాలు.. నీ సమయస్ఫూర్తే నీ అంగరక్షకుడు.. నీ మనోధైర్యమే నీ రక్షణ కవచం.. పరిస్థితులు ఎలా ఉన్నా,సందర్భం ఎలాంటిదైనా కొన్ని జాగ్రత్తలు, కొంచెం అప్రమత్తత చాలు. దాడులు, ప్రమాదాల నుంచి నిన్ను ను�
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఆడపిల్లల హక్కులు, రక్షణపట్ల అందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మార�